NEWS

NEWS

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో ఎంఎల్‌ఏ

‌కాంగ్రెస్‌లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి కండువా కప్పి ఆహ్వానించిన సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఎమ్మెల్యేతో పాటు పలువురు కార్పొరేటర్ల చేరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 13 : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్‌ ‌బాట పడుతున్నారు. తెలంగాణలో ఎన్నికలు ముగిసిన నాటి నుంచి మొదలైన చేరికలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. గ్రేటర్‌ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా…

ఉప ఎన్నికల్లో ఇండియా కూటమిదే హవా

దేశ వ్యాప్తంగా 13 స్థానాలకు గాను 10 స్థానాల్లో గెలుపు 2 స్థానాలతో సరిపెట్టుకున్న బీజేపీ..ఒక స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలుపు ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌జూలై 13 : దేశ వ్యాప్తంగా 7 రాష్ట్రాల్లో 13 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి తన సత్తా చాటింది. 10 స్థానాల్లో ఇండియా కూటమి…

కొట్లాడి తెచ్చుకుని..వాయిదా వేయమంటారా..?

రాజకీయ పార్టీలు, కోచింగ్‌ ‌సెంటర్‌లు ఆడిస్తున్న డ్రామా ఇక ఏటా జాబ్‌ ‌క్యాలెంటర్‌ ఇం‌జనీరింగ్‌ ‌కాలేజీలు నైపుణ్యాలపై దృష్టి ఈ యేటి నుంచే రెగ్యులర్‌గా ఫీజు రియంబర్స్‌మెంట్‌ ‌త్వరలోనే  స్కిల్‌ ‌వర్సిటీ ఏర్పాటు గత పాలకుల కృషితో ఐటి, ఫార్మా రంగంలో నంబర్‌వన్‌ ‌స్థానం జెఎన్‌టియూలో క్వాలిటీ ఇంజనీరింగ్‌ ‌సదస్సులో సిఎం రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌,…

60‌వ సంవత్సరంలోకి భద్రాచలం వంతెన

1965లో ఆనాటి రాష్ట్రపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్‌చే ప్రారంభం పడవ ప్రమాదంలో 400 మంది మృతి తర్వాత నాటి నెహ్రూ ప్రభుత్వం చొరవతో నిర్మాణం అంతరాష్ట్రాల..అంతర్‌జిల్లాల వారధిగా ప్రయోజనం   భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 13 : భద్రాచలంకు ఇతర రాష్ట్రాల నుండి, జిల్లాల నుండి వొచ్చే ప్రజలకు వారధిగా ఉన్న భద్రాచలం బ్రిడ్జికి విజయవంతంగా 59…

శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచానికి మనమే దిక్సూచి కావాలి!

భారత్‌ ‌ప్రయాణం అనితరసాధ్యం.. స్ఫూర్తిదాయకం… స్వాతంత్య్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటుతున్నా పేదరికం, నిరుద్యోగం, నిరక్షరాస్యత,రైతుల ఆత్మహత్యలు వంటి సమస్యలతో సతమవుతున్న మన దేశంలో వందల కోట్ల రూపాయలు వెచ్చించి అంతరిక్ష రాకెట్‌ ‌ప్రయోగాలు అవసరమా? అని కొంత మేధావి వర్గం విమర్శలకు దీటుగా..’’మన దేశంలోని అంతర్గత సమస్యలపై మనందరం ఐకమత్యంగా బాధ్యతతో యుద్దం చేద్దాం.…

‌రుగ్మత వలయంలో యువభారతం !

ప్రతి ముగ్గురిలో ఒక్క భారతీయ యువకుడు, అనగా 33.3 శాతం మంది ప్రమాదకర ‘మెటబాలిక్‌ ‌సిండ్రోమ్‌ (‌జీవ క్రియ బహువ్యాధి లక్షణం/జీవనశైలి రుగ్మతలు)’ విష వలలో చిక్కుతున్నట్లు వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘సిట్టింగ్‌ ఈజ్‌ ‌కిల్లింగ్‌’ అనే నినాదం నేడు బహుళ ప్రచారం పొందుతున్నది. గంటల తరబడి కూర్చొని పని చేస్తున్న వ్యక్తులు సమీప భవిష్యత్తులో మెటబాలిక్‌…

విద్యా హక్కు పరిరక్షణ అందరి బాధ్యత

విద్యను పొందడం మాత్రమే హక్కు కాదు, సరైన ఉపాధ్యాయుడి వద్ద విద్యను అభ్యసించడం కూడా హక్కే. కాలం ఎంతగా మారినా మన సమాజం ఉత్తమ ఉపాధ్యాయులను అధికంగా  తయారు చేయలేక పోతుందనేది సత్యం. సాధారణ ఉపాధ్యాయుడు పాఠాల్ని బోధిస్తాడు. మంచి ఉపాధ్యాయుడు వాటిని వివరిస్తాడు. ఉత్తమ ఉపాధ్యాయుడు విశదీకరిస్తాడు. గొప్ప ఉపాధ్యాయుడు స్ఫూర్తిని అందిస్తాడు. గురువుల…

చట్ట సభల్లో మహిళల ప్రాతినిధ్యం!

సృష్టిలో సగం మహిళ అనే వాస్తవాన్ని అర్థనారీశ్వరుడే స్పష్టం చేస్తున్నాడు. మాటల్లో ఆమెను ఆకాశానికి ఎత్తి వేస్తున్నాం, ఆచరణలో మాత్రమే అదమమే. ఉద్యోగాలు, ఉపాధులు, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంటున్నది. అసమానతల విష వలలో ఆమె బందీ అవుతున్నది. ఆమె వంటిల్లు దాటడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చట్ట సభల్లో 26.9 శాతం…

ప్రాణాలకు ముప్పు తెచ్చే హై కొలెస్ట్రాల్‌!

‌హై కొలెస్ట్రాల్‌ ఆరోగ్యానికి ప్రమాదకరం మరియు తీవ్రమైన సమస్యలకు దారితీయొచ్చు. హై కొలెస్ట్రాల్‌ ‌వలన కలిగే ప్రమాదాలు:  హృదయ సంబంధిత వ్యాధులు, స్ట్రోక్‌, ‌రక్తనాళాల అడ్డంకులు, అధిక రక్తపోటు హై కొలెస్ట్రాల్‌ ‌కు కారణాలు: అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ధూమపానం, అధిక బరువు, వంశపారంపర్యం హై కొలెస్ట్రాల్‌  ‌లక్షణాలు:  సాధారణంగా లక్షణాలు…

నమ్మక తప్పని చేదు నిజం!

ఆడపిల్లల జననాలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయా? అయ్యో.. ఆడపిల్ల.. వినడానికి విడ్డూరంగాను, విస్మయాన్ని కలిగిం చేదిగాను ఉన్నా ఇది నమ్మక తప్పని చేదు నిజం. ఉత్తరాఖండ్‌ ‌రాష్ట్రంలోని కొన్ని పల్లెల్లో గత మూడు నెలల వ్యవధిలో జన్మించిన వారంతా మగ శిశువులేనట! ఈ ఏడాది వరకూ నమోదైన జనన గణాంకాలను విశ్లేషిస్తే గనుక దేశంలోని అనేక…