NEWS

NEWS

మామ ఒడిలో మనిషి!

చందమామరావే…జాబిల్లి రావే…కొండెక్కి రావే…గోగి పూలు తేవే….ఇవన్నీ చిన్నప్పుడు మనం అందరం అమ్మ నోటి నుండి విన్నాం. అయితే నిజంగా చందమామ రాదు. మనమే అక్కడకు వెళ్ళాలి. 1969 వరకూ ఇది ఒక స్వప్నం. కల నిజమైన వేళ : ‘‘మనిషికి ఇదొక చిన్న అడుగే కానీ, మానవాళికి గొప్ప ముందడుగు’’ చంద్రుని మీద కాలుమోపిన తర్వాత…

బిల్కిస్‌ ‌బానో కేసులో దోషులకు షాక్‌

‌న్యూది•ల్లీ,జూలై19(ఆర్‌ఎన్‌ఎ): ‌బిల్కిస్‌ ‌బానో కేసులో ఇద్దరు దోషుల పిటిషన్‌ను సుప్రీం కొట్టివేసింది. రెమిషన్‌ ‌వచ్చేవరకు తమకు బెయిల్‌ ‌మంజూరుచేయాల్సిందిగా దోషులు సుప్రీంను ఆశ్రయించారు. కాగా అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం ఈ పిటిషన్‌ను నిరాకరించింది. న్యాయమూర్తులు సంజీవ్‌ ‌ఖన్నా, సంజయ్‌ ‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం దీనిని పూర్తిగా తప్పుడు పిటిషన్‌గా  పేర్కొంది. కోర్టులోని ఒక బెంచ్‌ ‌జారీ…

 ‌రూ.లక్ష రుణమాఫీలో అగ్రభాగాన అందోల్‌

‌రెండు, మూడు స్థానాల్లో హుస్నాబాద్‌, ‌కల్వకుర్తి నియోజకవర్గాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జౌలై 18 : రూ.లక్ష రుణమాఫీలో రాష్ట్రంలో మొదటి స్థానంలో అందోల్‌ ‌నియోజకవర్గం నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో హుస్నాబాద్‌, ‌కల్వకుర్తి రెండు, మూడు  స్థానాలు దక్కించుకున్నాయి. రూ.రెండు లక్షల  రుణమాఫీలో భాగంగా మొదటి విడతలో రూ.లక్ష వరకు రుణాలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం…

రైతు బంధు నిధుల దారి మళ్లింపు

7 వేల కోట్లు రుణ మాఫీకి మళ్లించారని కెటిఆర్‌ ఆరోపణ కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రుణ మాఫీ పేరిట రేవంత్‌ ‌సర్కార్‌ ‌మరోసారి తెలంగాణ రైతులను మోసం చేస్తుందని బీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ‌విమర్శించారు. ఈ మేరకు ఎక్స్(‌ట్విటర్‌) ‌వేదికగా పోస్టు చేశారు. రైతు బంధు కింద జూన్‌ ‌నెలలో…

పరిష్కార మార్గాలను అన్వేషించాలి

చిన్నారిపై కుక్కల దాడి ఘటనపై హైకోర్టు ఆగ్రహం దాడులను నియంత్రించాలని ఆదేశం షెల్టర్‌ ‌హోమ్‌లకు తరలించే ఆలోచన చేయాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : చిన్నారులపై వీధి కుక్కల దాడిపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నారులపై కుక్కల దాడిని ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. వీధి…

డిఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ

BC Reservations

కేసేసిన పదిమందిలో ఒక్కరు కూడా హాల్‌టిక్కెట్లు ఇవ్వరా ప్రశ్నించిన హైకోర్టు… ఆగస్ట్ 28‌కి వాయిదా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : డీఎస్సీ వాయిదా వేయాలంటూ  హైకోర్టులో కేసు వేసిన పదిమందిలో ఒక్కరు కూడా డిఎస్సీ విద్యార్థులు కాదని తేలింది. వారు హైకోర్టుకు హాల్‌ ‌టిక్కెట్లు అందించకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. గురువారం డిఎస్సీ…

రాజీనామాకు కట్టుబడి ఉన్నా..

అయితే..అన్ని హామీలు అమలు చేస్తేనే రాజీనామా డిమాండ్‌పై మాజీ మంత్రి హరీష్‌ ‌రావు జవాబు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 18 : రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు, రుణమాఫీపై తాను చెప్పినట్లుగానే రాజీనామా చేస్తా కానీ రేవంత్‌ ‌ప్రభుత్వం అన్ని హామీలను అమలు చేయాలని హరీష్‌ ‌రావు సవాల్‌…

హరీష్‌ ‌రావు..ఎక్కడ నీ రాజీనామా !

రైతు రుణ మాఫీ సవాల్‌ ఏమయ్యింది కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రశ్న జగిత్యాల,ప్రజాతంత్ర, జూలై 18:హరీష్‌రావు..నీ రాజీనామా పత్రం ఎక్కడ? అంటూ ఎమ్మల్సీ జీవన్‌ ‌రెడ్డి ప్రశ్నించారు. రైతు రుణమాఫీ పై కేటీఆర్‌, ‌హరీష్‌ ‌రావు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ప్రతిపక్ష నాయకులుగా ప్రభుత్వం చేసిన మంచి పనికి హర్షం వ్యక్తం చేయాలని తెలిపారు.…

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కొరోనా

ఐసోలేషన్‌లో ఉన్నట్లు అధికారిక ప్రకటన ఆరోగ్యంగానే ఉన్నట్లు బైడెన్‌ ‌వెల్లడి వాషింగ్టన్‌,‌జూలై18:  అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కోవిడ్‌-19 ‌సోకింది. ఈ మేరకు వైట్‌హౌస్‌ ‌సమాచారం ఇచ్చింది. బైడెన్‌లో కోవిడ్‌ -19 ‌లక్షణాలు కనిపించాయి. త్వరగా కోలుకుని తిరిగి వస్తారు, ప్రస్తుతం క్వారంటెన్‌లో ఉన్న ఆయన, తన పనిని కొనసాగిస్తారని అధికారిక ప్రకటనలో తెలిపింది. 81…

ఫలితాలను వెబ్‌సైట్‌లో పెట్టండి

పరీక్షా కేంద్రం, నగరాల వారిగా వివరాలు ఇవ్వండి ఎన్‌ఎటిని ఆదేశించిన సుప్రీమ్‌కోర్టు న్యూదిల్లీ,జూలై18(ఆర్‌ఎన్‌ఎ):  ‌నీట్‌-‌యూజీ పేపర్‌ ‌లీకేజీ, పరీక్ష నిర్వహణలో అవకతవకలపై విచారణ జరుపుతోన్న భారత సర్వోన్నత న్యాయస్థానం.. సుప్రీం కోర్టు..పరీక్ష కేంద్రం, నగరాల వారీగా వాటి ఫలితాలు ప్రకటించాలని ఎన్‌టీఏను ఆదేశించింది. ఈ నెల 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు వాటిని వెబ్‌సైట్‌లో…