NEWS

NEWS

డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: : మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25:డెంగ్యూ వ్యాధి నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గ్రేటర్‌ ‌మున్సిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి అన్నారు. డెంగ్యూ నివారణలో భాగంగా వాలంటీర్‌ ‌గా గుర్తించిన విద్యార్థులకు ఫిల్మ్ ‌క్లబ్‌ ‌వెంకటేశ్వర కాలనీ లో గురువారం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మేయర్‌ ‌గద్వాల్‌ ‌విజయలక్ష్మి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మేయర్‌…

సచివాలయంలో ఘనంగా బోనాల పండుగ

హాజరైన మంత్రులు పొన్నం, కొండా సురేఖ, సి.ఎస్‌ ‌శాంతి కుమారి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై 25 :  డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌తెలంగాణా సచివాలయంలో బోనాల పండగ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల సందర్భంగా సచివాల యంలోని నల్ల పోచమ్మకు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్‌, ‌కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

మహారాష్ట్రకు భారీ వర్ష హెచ్చరిక

ఐఎండి హెచ్చరికలతో పూణెలో పాఠశాలల మూసివేతముంబయి,జూలై25: మహారాష్ట్రను వర్షాలు ముంచెత్తుతున్నాయి. గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం వుండటంతో భారత వాతావరణ శాఖ మహారాష్ట్రకు, పూణెలకు రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. ఐఎండి హెచ్చరికల మేరకు పూణెలోని పింపి, చించ్వాడ్‌, ‌భోర్‌, ‌వెల్హా, మావల్‌, ‌ముల్షీ, హవేలా, ఖడక్వాస్లా ప్రాంతాల్లోని పాఠశాలలను మూసివేయాలని జిల్లా మెజిస్ట్రే…

‘‌సుప్రీమ్‌’ ఆదేశాలతో నీట్‌ ‌తుది ఫలితాల వెల్లడి

61 నుంచి 17కు తగ్గిన టాప్‌ ‌ర్యాంకర్ల సంఖ్య •వెబ్‌సైట్‌లో ఫలితాలను విడుదల చేసిన ఎన్‌టిఎ న్యూదిల్లీ,జూలై25(ఆర్‌ఎన్‌ఎ): ‌నీట్‌ ‌యూజీ 2024 పరీక్ష వివాదం వేళ ఇటీవల సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన నేపథ్యంలో  ఫిజిక్స్ ‌విభాగంలోని ఓ ప్రశ్నకు ఒకటే సమాధానం ఉంటుందని నిపుణుల కమిటీ తేల్చడంతో దాని ఆధారంగా ఫలితాలను సవరించాలని ఆదేశించింది.…

నేడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌

ప్రవేశ పెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : అసెంబ్లీలో నేడు ఆర్థికమంత్రి మల్లు భట్టి విక్రమార్క 2024-25కు సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశ పెట్టనున్నారు. కాగా బుధవారం బడ్జెట్‌ అన్యాయాలపై చర్చించిన అనంతరం శాసనసభ నేటికి వాయిదా పడిరది. నేడు మధ్యాహ్నం సభ తిరిగి ప్రారంభం కానుంది. మధ్యాహ్నం…

‘బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం..’

తీర్మానానికి శాసన సభ ఆమోదం కేంద్రం తీరు, తదితర అంశాలపై వాడీవేడీగా చర్చ నీతి ఆయోగ్‌ భేటీని బహిష్కరిస్తున్నట్లు సిఎం రేవంత్‌ ప్రకటన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ బిజెపి వాకౌట్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై చర్చించిన అసెంబ్లీ కేందరం తీరును నిరసిస్తూ ..ఏకగ్రీవంగా తీర్మానానికి బుధవారం తెలంగాణ…

ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ఎప్పుడు?

ఉద్యోగులపై పని భారం మహాలక్ష్మి పథకంతో కార్మికుల పెరిగిన భారం ప్రశ్నోత్తరాల సమయంలో బిఆర్‌ఎస్‌ ఎంఎల్‌ఏ హరీష్‌ రావు కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం వాస్తవం..తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తాన్న బిఆర్‌ఎస్‌ నేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 24 : ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం ఎప్పుడు పూర్తి చేస్తారని, అపాయింట్‌మెంట్‌ డేట్‌ని ఎప్పుడు ప్రకటిస్తారని సిద్దిపేట…

హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలో విషాదం

గ్నిప్రమాదంలో తండ్రీకూతుళ్ల మృతి హైదరాబాద్‌,జూలై24 : హైదరాబాద్‌ పాతబస్తీ జియాగూడలోతీవ్ర విషాదం చోటుచేసుకున్నది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జియాగూడలోని వెంకటేశ్వరనగర్‌ ఉన్న ఓ అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రీ కూతుళ్లు మృతిచెందారు. అపార్ట్‌మెంట్‌ గ్రౌండ్‌ ప్లోర్‌లో ఉన్న ఫర్నీచర్‌ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. గమనించిన స్థానికులు మంటలను మార్పాలనుకునేలోపే…

మంత్రి పదవి కోసం పైరవీలు అక్కర్లేదు

కావాలనుకుంటే సిఎంనే అవుతా ఎమ్మెల్యే రాజగోపాల్‌ ‌రెడ్డి ఆసక్తికర కామెంట్స్ ‌హైదరాబాద్‌,‌జూలై24: రేవంత్‌ ‌రెడ్డి కేబినెట్‌లో మంత్రి పదవి కోసం పైరవీలు చేయలేదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి స్పష్టం చేశారు. అయ్యేదుంటే ముఖ్యమంత్రికావచ్చునని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ లాబీలో మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌ ‌పార్టీ నేతలు ప్రశాంత్‌ ‌రెడ్డీ, మల్లారెడ్డి,…