NEWS

NEWS

అన్నిటికీ తెలంగాణ ఆదర్శమన్న బిఆర్‌ఎస్‌…

రెండు ప్రధాన ఎన్నికల్లో ప్రతిష్ట కోల్పోవడంతో పార్టీకి వెన్నుదన్నుగా నిలువాల్సిన నాయకులంతా పలాయనం చిత్తగించారు. ఒకరు ఇద్దరు అంటూ ఇప్పటి వరకు పది మంది ఎంఎల్‌ఏలు, ఆరుగురు ఎంఎల్‌సీలు పార్టీ వీడిన వారిలో ఉన్నారు. వీరిలో చాలా మంది పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి పదవులు, ఇతర ఉన్నత పదవులను అనుభవించిన వారు కావడం విశేషం.…

మైసూర్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం

ఇరుకున పడ్డ సిఎం సిద్దరామయ్య •ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ఆమోదం బెంగళూరు,ఆగస్ట్17:  ‌మైసూర్‌ అర్బన్‌ ‌డెవలప్‌మెంట్‌ అథారిటీ స్కాం కేసులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరా మయ్య ప్రస్తుతం ఇబ్బందుల్లో పడ్డారు. ఆయనను ప్రాసిక్యూట్‌ ‌చేసేందుకు గవర్నర్‌ ‌థావర్‌చంద్‌ ‌గెహ్లాట్‌ ఆమోదం తెలిపారు. దీంతో ఇప్పుడు ఆయనపై కేసు నమోదు చేయనున్నారు. ఆ తర్వాత…

కోల్‌కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యుల ఆందోళన

విధులు బహిష్కరించి నిరసనలు..ధర్నాలు కేవలం ఎమర్జెన్సీ కేసులు మాత్రమే హాజరు న్యూదిల్లీ,ఆగస్ట్17: ‌కోల్‌కతాలో జూనియర్‌ ‌డాక్టర్‌పై హత్యాచారం ఘటన దేశ వ్యాప్తంగా కాకరేపుతోంది.  కోల్‌కతాలో జరిగిన ఘటనపై దేశంలో వైద్యులంతా ఏకతాటిపైకి వచ్చారు. గతంలో ఏవైనా ఘటనలు జరిగేటప్పుడు స్వరాష్ట్రంలో మాత్రమే నిరసనలు జరిగేవి. తీవ్రత ఆధారంగా దేశ వ్యాప్తంగా నిరసన గళం వినిపించేది. ప్రస్తుతం…

ఎమ్మెల్సీలుగా ప్రొ. కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ ‌

ప్రమాణం చేయించిన మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి హాజరయిన మంత్రులు పొంగులేటి, పొన్నం, తదితరులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌లు శాసన మండలి సభ్యులయ్యారు. ఈ మేరకు ఇద్దరితో మండలి ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌ ‌రెడ్డి ప్రమాణం చేయించారు. గవర్నర్‌ ‌కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌,…

అడ్డమైన ఆంక్షలు..అర్థంలేని షరతులు

రైతు రుణ మాఫీ మొత్తం బోగస్‌ అన్నదాతలను నిండాముంచిన సిఎం రుణ మాఫీ పేరిట మోసానికి తెర ఓ విజన్‌ ‌లేదు, విధానం లేదు…డొల్ల మాటలు, కల్లబొల్లి కబుర్లు సిఎం రేవంత్‌ ‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆ‌గ్రహం బిఆర్ఎస్‌, ‌బిజెపిలో విలీనమవుతుందని రేవంత్‌ ‌వ్యాఖ్యలకు కెటిఆర్‌ ‌కౌంటర్‌ ‌రేవంత్‌ అమెరికా ప్రెసిడెంట్‌ అవుతాడని కామెంట్‌…

హైదరాబాద్‌కు ఉప రాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌కర్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్టు 16 : రాష్ట్రంలో స్వల్పకాల పర్యటనకు గాను శుక్రవారం హైదరాబాద్‌ ‌చేరుకున్న ఉప రాష్ట్రపతి జగదీప్‌ ‌థన్కర్‌, ఆయన సతీమణి సుదేష్‌ ‌థన్కర్‌లకు శంషాబాద్‌ ‌విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ఉప రాష్ట్రపతి దంపతులకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ‌రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు హర్కార…

విషం చిమ్ముతున్న బిఆర్‌ఎస్‌ ‌నేతలు

ఏ పనిచేసినా బురదజల్లడమే వారి పని కెటిఆర్‌, ‌హరీష్‌ ‌రావులపై యెన్నం మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఫామ్‌ ‌హౌస్‌లో కూర్చొని కొత్త వేషంలో ప్రజల్ని ఎలా మోసం చేయాలని ఆలోచిస్తుంటే.. కేటీఆర్‌, ‌హరీశ్‌ ‌రావులు కాంగ్రెస్‌పై విషం చిమ్ము తున్నారని మహబూబ్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌…

క్షమాపణ చెప్పినంత మాత్రాన ప్రాయశ్చిత్తం కాదు

ట్విట్టర్‌, ‌ప్రెస్‌ ‌మీట్‌ల ద్వారా కాదు.. మహిళలకు కెటిఆర్‌ ‌బహిరంగ క్షమాపణ చెప్పాలి రైతాంగం బిఆర్‌ఎస్‌ ‌కపట ప్రేమ మాజీ మంత్రి కెటిఆర్‌పై మంత్రి కొండా సురేఖ మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌తెలంగాణ మహిళలను నోటికొచ్చినట్లు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ ‌చేసి, ప్రెస్‌ ‌మీట్‌లో…

బీజేపీలో బీఆర్ఎస్‌ ‌విలీనం తథ్యం

వెంటనే కేసీఆర్‌కు గవర్నర్‌…‌కేటీఆర్‌కు కేంద్ర మంత్రి రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా హరీష్‌ ‌రావు దిల్లీలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు న్యూదిల్లీ, ఆగస్ట్ 16 : ‌బీఆర్ఎస్‌ ‌పార్టీని బీజేపీలో విలీనం చేయడం తథ్యమని సీఎం రేవంత్‌ ‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..తన వ్యాఖ్యలను బీఆర్ఎస్‌ ‌నేతలు…

ఎస్‌ఎస్‌ఎల్వీ-డీ3 ప్రయోగం విజయవంతం

శ్రీహరికోట,ఆగస్ట్16:‌భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో మరో ఘనత సాధించింది. శ్రీహరికోట షార్‌ ‌నుంచి  రాకెట్‌ ‌నింగిలోకి దూసుకెళ్లింది. ఇవాళ ఉదయం సరిగ్గా 9 గంటల 17 నిమిషాలకునిప్పులు చిమ్ముతూ అంతరిక్షంలోకి వెళ్లింది. 17 నిమిషాల పాటు సాగిన ఈ ప్రయోగం సక్సెస్‌ ‌కావడంతో శాస్త్రవేత్తలకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా.. 175 కిలోల ఈవోఎస్‌-08 ఉపగ్రహాన్ని…