NEWS

NEWS

కేంద్ర సర్కార్ గుప్పిట్లో దర్యాప్తు సంస్థలు…

దేశానికి గుదిబండగా మోదీ ద్వయం దేశాన్ని అప్పులకుప్పగా మార్చి అనుయాయులకు పంపకం రూ.183 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత పరివారాన్ని కాపాడుకునే పనిలోనే మోదీ ఇడి కార్యాలయం ముందు సిఎం రేవంత్‌ ‌ధర్నా బిజెపి విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆందోళనలు బిఆర్‌ఎస్‌ ఉచ్చులో పడొద్దని రైతులకు సిఎం రేవంత్‌ ‌సూచన…

బిఆర్ ఎస్ ది రైతు ధ‌ర్నాలు కాదు.. కార్య‌క‌ర్త‌ల ధ‌ర్నా..

కేవ‌లం ఉనికి కోస‌మే నిర‌స‌న కార్య‌క్ర‌మాలు రవాణా,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఆగ‌స్ట్ 22 : బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు ధర్నాలు కాస్త పూర్తిగా కార్యకర్తల ధర్నాలుగా మారిపోయాయని  రవాణా,  బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమ‌ర్శించారు. ధర్నాల్లో రైతులు ఎవరూ పాల్గొనలేదన్నారు. బిఆర్ఎస్…

నెల్లికల్లు ఎత్తిపోతలకు భూసేకరణ అడ్డు కాకూడదు

ఎప్రిల్‌ ‌మాసాంతానికి భూసేకరణ పూర్తి రైతులతో త్వరితగతిన సంప్రదింపులు అటవీ భూములకు అదనపు చెల్లింపులకు ప్రతిపాదనలు సిద్ధం ఐదు చెక్‌ ‌డ్యామ్‌లకు టెండర్ల పక్రియ పూర్తి చేయాలి నెల్లికల్లు ఎత్తిపోతలపై మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి సమీక్ష హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగసఖఖ్ట్ 22 : ‌నెల్లికల్లు ఎత్తిపోతల పథకానికి భూసేకరణ ఎట్టి పరిస్థితిలలో అడ్డు కాకూడదని…

ఎన్నికల ప్రచారంలో ఆర్‌ఎస్‌ఎస్‌పై వ్యాఖ్యలు

సిఎం రేవంత్‌కు హైకోర్టు నోటీసులు హైదరాబాద్‌, ఆగస్ట్ 22(ఆర్‌ఎన్‌ఎ) : ‌లోక్‌ ‌సభ ఎన్నికల సందర్భంగా కొత్తగూడెం సభలో భారతీయ జనతా పార్టీపై చేసిన సంచలన వ్యాఖ్యలపై రాష్ట్ర హైకోర్టు ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రిజర్వేషన్లను ఎత్తేసేందుకు బిజెపి కుట్ర పన్నుతుందని, రాజ్యాంగాన్ని మార్చబోతున్నారని ఆనాడు రేవంత్‌ ‌రెడ్డి…

జమ్ము-కాశ్మీర్‌లో పొత్తుకు ఓకే

పార్టీ కార్యకర్తల గౌరవాన్ని కాపాడుతూనే ముందుకు.. లోక్‌ ‌సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోదీ విశ్వాసాన్ని దెబ్బతీయగలిగాం పార్టీ అధ్యక్షుడు ఖర్గేతో కలిసి జమ్ము-కాశ్మీర్‌లో లోక్‌ ‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌పర్యటన వీలైనంత త్వరగా జమ్ము-కాశ్మీరలో రాజ్యాధికారం, ప్రజల హక్కుల పునరుద్ధరణ పట్ల ఆశాభావం ఒక నియంత మెజారిటీ సాధించకుండా నిలువరించడం ఇండియా కూటమి…

మనసు తడి…

విస్తారమైన అధ్యయన పరిజ్ఞానంతో కవిత్వం, కథ, వ్యాసం పరిశోధన, జీవిత చరిత్ర వంటి ప్రక్రియలలో రచనలు చేస్తూ ముందుకు సాగుతున్న ప్రసిద్ధ కవయిత్రి డాక్టర్‌ కొండపల్లి నీహారిణి. ఆలోచన, ఆచరణతో కూడిన అధ్యయనం అందుకు అనుగుణమైన రచనా వ్యాసంగంతో ఆమె పలు విశిష్టమైన రచనలను తెలుగు సాహిత్య ప్రపంచానికి అందించారు. కవిత్వం ప్రధానంగా ఆమె జీవితంలో…

‘‘అద్భుతమైనది …ఆనందయోగమిది ’’

ద్యావరి నరేందర్‌రెడ్డి కలం నుంచి జాలువారిన అద్భుత గజల్‌ వాహిని ‘‘శ్రీలక్ష్మీనారసింహం’’ కవి అంటే సహజంగా సామాజిక అంశాలనో, ప్రకృతి వైపరీత్యాలనో, సామాజిక అసమానతలనో వస్తువుగా ఎంచుకొని కవితలు వ్రాయటం  ఆనవాయితీ. భక్తిభావ లహరిలో తేలియాడుతూ తనకు తాను  తదాత్మీకరణం చెందుతూ  షోడశోపచారాలలోని పూజావిధి విధానాలను ప్రస్తుతిస్తూ అక్షర రూపాన్నిచ్చి గజల్‌ పక్రియగా మలచటం నరేందర్‌…

పోలీస్ ఇన్ ఫార్మర్ నేపంతో మహిళా మావోయిస్టు హత్య.

భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : మావోయిస్టు పార్టీలో ఉంటూనే పోలీసులకు ఇన్ ఫార్మర్ గా పని చేస్తుందని బంటి రాధాను మావోయిస్టులు బుధవారం నాడు హత్య చేశారు. ఇందుకు సంబంధించిన లేఖను కూడా మావోయిస్టు పార్టీ ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్ స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. మావోయిస్టు పార్టీలో…

వేగంగా విస్తరిస్తున్న మంకీపాక్స్

దేశంలో ముందస్తు చర్యలకు దిగిన కేంద్రం కొరోనా అంత ప్రమాదకారి కాదన్న ఆరోగ్య సంస్థ న్యూదిల్లీ,ఆగస్ట్21:‌మంకీపాక్స్ ‌వేగంగా వ్యాపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వైరస్‌ ‌ప్రబలుతోంది. పొరుగుదేశాల్లోనూ కేసులు నమోదవడంతో… కేంద్రం మరింత అప్రమత్తమైంది. దాయాది దేశం పాకిస్తాన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. అంతేకాదు..  పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ ‌లోనూ ఒక ఎంపాక్స్ ‌కేసు వెలుగుచూసింది. సౌదీ నుంచి…

సీఎం రేవంత్‌ ‌పాపం ప్రజలకు శాపం కావొద్దు

ప్రజా క్షేమం కోసం నేడు యాదాద్రిలో పూజలు బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ ‌రావు వెల్లడి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 21 : ‌ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపంగా మారకుండా యాదాద్రి లక్ష్మీనరసింహా స్వామికి పూజలు చేస్తామని మాజీ మంత్రి హరీష్‌ ‌రావు తెలిపారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి పాప పరిహారం కోసం,…