NEWS

NEWS

ఆయుధం అనివార్యమని తెలుసు…!!

ఆయుధం అనివార్యమైన చోట అస్త్ర సన్యాసం వట్టిమాట రాయపూర్‌ ఎడతెగని చర్చంతా నీ దోపిడీ కోసమే మమ్మల్ని నిర్మూలించేందుకు నీ కుప్పిగంతులు ఐదుదశాబ్దాల క్రితమే నక్సల్బరీ వసంత మేఘ ఘర్జనకు మా చేతుల్లో ఆయుధాలు చిగురించాయి మా నోళ్ళల్లో ప్రజాకవుల పాటలు పల్లవించాయి కోరన్న మంగన్న వెంపటాపు పంచాది పాణిగ్రాహిల అమరత్వమే మమ్మల్ని సాయుధం చేసింది…

అభిమానంతో అభిమాని

వంద మైళ్ళ వేగంతో లోతైన ఇష్టంతో సంవత్సరాలుగా వెనుకేసిన చెద పట్టని మోపుల కొద్ది  మాటల్ని, రోజూ  పంచుకున్న తుప్పు పట్టని గంపల కొద్ది ఊహల్ని, పరోక్షంగా వ్రాసుకున్న కవితలతో ప్రత్యక్షంగా పంచుకున్న సమయంలో ఓ ఇష్ట కవిత్వం మనసారా చేతికి అంది ఆమెపై మనసు కట్టుబడికి అందిన గొప్ప లాభం .. గౌరవం…మర్యాద…అభిమానం ప్రతి…

డెంగ్యూ నివారణకు కట్టుదిట్టమైన చర్యలు 

ఎం.ఏ అండ్ యు.డి ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్ ప్రతిరోజు ఆంటీ లార్వా ఆపరేషన్లు ఉదయం 8 గంటల నుండి ప్రారంభించాలి డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, దోమల ద్వారా వ్యాపించే వ్యాధులను నియంత్రించడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎం.ఏ అండ్ యు.డి ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిహెచ్ఎంసి అధికారులు, జిల్లా…

తండ్రి కెసిఆర్‌ను కలిసిన కవిత

గుండెలకు హత్తుకున్న కెసిఆర్‌ ఇద్దరిలోనూ భావోద్వేగ క్షణాలు దిల్లీ  లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌ వొచ్చిన తరువాత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన తండ్రి, బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ని గురువారం కలిశారు. హైదరాబాద్‌ నుంచి ఉదయాన్నే బయల్దేరిన ఆమె ఎర్రవల్లి ఫాంహౌజ్‌కి చేరుకున్నారు. ఆమె వెంట భర్త అనిల్‌, కుమారుడు కూడా ఉన్నారు.…

గచ్చిభౌలి స్టేడియంలో నేషనల్ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్…

ముఖ్య అతిథులుగా పాల్గొన్న  మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క, స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి  ధ్యాన్ చంద్ విగ్రహానికి పూల మాలలు వేసిన మంత్రులు. క్రీడలు, క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని రాష్ట్ర ఐ టి , పరిశ్రమల శాఖా మంత్రి దుద్దిళ్ల  శ్రీధర్ బాబు తెలిపారు. ప్రజలు కోరుకున్న విధంగా ప్రజాపాలన లో క్రీడలకు మంచి రోజులు రాబోతున్నాయని , క్రీడలను…

క్షేత్ర స్థాయిలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు

గణేష్ ఉత్సవ ఏర్పాట్ల పై అధికారులకు పలు సూచనలు చేసిన మేయర్ రానున్న గణేష ఉత్సవాల  నిర్వహణకు, నిమజ్జనానికి అవసరమైన ఆయా  ఏర్పాట్లను ముందస్తు ప్రణాళిక తో పూర్తిచేయాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సంబంధిత అధికారులకు ఆదేశించారు.గురువారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి శేరిలింగంపల్లి జోన్ లోని పలు ప్రాంతాల్లో క్షేత్ర పరిధిలో పర్యటించి శానిటేషన్ పరిస్థితిని,…

కోల్‌కతా అత్యాచార ఘటన విచారకరం

నాగరిక సమాజం ఇలాంటివి అంగీకరించదు తొలిసారి స్పందిస్తూ తీవ్ర విచారం ప్రకటించిన రాష్ట్రపతి న్యూదిల్లీ,ఆగస్ట్28:‌కోల్‌కతాలో జరిగిన సంఘటనపై రాష్ట్రపతి ముర్ము విచారం వ్యక్తం చేస్తూ, మహిళలపై ఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజంలోనూ అనుమతించలేమని రాష్ట్రపతి అన్నారు. సమాజం కూడా నిజాయితీగా, న్యాయంగా ఉండేందుకు ఆత్మపరిశీలన చేసుకోవాలి. 2012లో దిల్లీ నిర్భయ కేసు మరువక ముందే..…

అవినీతి కి పాల్పడితే కఠిన చర్యలు: సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లో హైడ్రా పేరు చెప్పి భయపెట్టి.. బెదిరించి కొందరు కిందిస్థాయి అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని వచ్చిన ఫిర్యాదులపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్పందించారు. గ‌తంలో ఇచ్చిన‌ నోటీసులు, రెండు మూడేండ్ల కింద‌టి ఫిర్యాదుల‌ను అడ్డంగా పెట్టుకొని కొన్ని చోట్ల రెవిన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు డ‌బ్బులు డిమాండ్ చేస్తున్నట్లు త‌మ దృష్టికి వ‌చ్చింద‌ని.. అటువంటి…

పూర్తి స్థాయిలో హైడ్రా కు బాధ్యతలు

చెరువుల ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర హై-కోర్టు జారీ చేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుంటూ సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించేందుకై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి నేడు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనిలో భాగంగా,ఓ.ఆర్.ఆర్ పరిధిలోని అన్ని చెరువులు, పార్కులు, నాలాలతో పాటు అన్ని…

ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డి కాలేజీలకు నోటీసులు

ఫిర్యాదులపై ఆధారాల సేకరణ పరిశీలించి..నిర్దారించుకుంటున్న హైడ్రా హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,ఆగస్ట్28: ఆ‌క్రమణలపై వొస్తున్న ఫిర్యాదులను పరిశీలించి, నిర్దారించుకుంటున్న హైడ్రా నోటీసులు ఇస్తోంది. నేరుగా కూల్చివేతలకు దిగుతోంది. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ ‌రెడ్డికి హైడ్రా షాక్‌ ఇచ్చింది. మర్రి రాజశేఖర్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలకు హైడ్రా నోటీసులు పంపింది. దుండిగల్‌లోని ఎంఎల్‌ఆర్‌ఐటీ, ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటికల్‌ ఇం‌జినీరింగ్‌ ‌కాలేజీలను…