NEWS

NEWS

ప్రతిష్టాత్మకంగా మూసీ ప్రక్షాళన కార్యక్రమం..: సి ఎమ్ రేవంత్ రెడ్డి  

   సీఐఐ తో రాష్ట్ర పర్యాటక శాఖ  ఒప్పందం మూసీ పరివాహక ప్రాంతంలో చారిత్రాత్మక భవనాలను పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ సంస్కృతిని ప్రతిబింబించే కట్టడాల పరిరక్షణ కు ముందుకు రావాలని ఆయన పారిశ్రామికవేత్తలకు సూచించారు. రాష్ట్రంలో సంక్షేమంతో పాటు పర్యాటక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ‌తామ‌ని సీఎం రేవంత్…

ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు… ఎగవేతల రేవంత్‌రెడ్డి

దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయకుంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం రైతు రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్‌ నంగునూరు రైతు ధర్నా వేదికగా ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు రేతవంత్‌రెడ్డి రుణమాఫీ ఇచ్చేదాకా వొదిలిపెట్టం అంటూ నినదించిన అన్నదాతలు ఎనుముల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి కాదనీ, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన మాజీమంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే…

ఆరుగురు దళ సభ్యులు హతం

   గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు గ్రే హ్యాండ్స్ కానిస్టేబుల్ గాయాలు పినపాక, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 05 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం లోని గుండాల మండలం దామరతోగు-కరకగూడెం మండలం నీలాద్రి పేట అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్. గ్రేహౌండ్స్ బలగాలకు,లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు.ఎన్కౌంటర్లో లచ్చన్నతో సహా దళ…

సిరిసిల్లలో పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయండి

కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌కు మంత్రి బండి సంజయ్‌ వినతి న్యూ దిల్లీ, సెప్టెంబర్‌ 4 : సిరిసిల్లలో పవర్‌ లూమ్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు దిల్లీలో కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను…

మావోయిస్టుల మృతదేహాలు లభ్యం

మృతుల్లో ఆరుగురు మహిళలు…ముగ్గురు పురుషులు భద్రాచలం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 04 : ఛత్తీస్‌ఘఢ్‌ రాష్ట్రంలోని దండకారణ్యంలో మంగళవారం పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందగా..వీరిలో ఆరుగురు మహిళా మావోయిస్టులు, ముగ్గురు పురుషులు ఉన్నారు. జిల్లా రిజర్వ్‌ గార్డ్‌ స్పెషల్‌ టాక్స్‌ఫోర్స్‌, బోర్డర్‌ సెక్యురిటి సంయుక్తంగా మావోయిస్టులను ఎదుర్కున్నారు. మృతదేహాలను…

నిండా మునిగిన ఉల్లేపల్లి

ఉగ్ర ఆకేరుతో గ్రామం బురదమయం…నీట మునిగిన 90 గృహాలు కట్టుబట్టలతో మిగిలిన 120 కుటుంబాలు 350 ఎకరాల్లో పంట నష్టం…వరదలో కొట్టుకుపోయిన గేదెలు, మూగ జీవాలు వివరాలు సేకరిస్తున్న అధికారులు…ప్రత్యేక మెడికల్‌ క్యాంపు ఏర్పాటు   మరిపెడ, ప్రజాతంత్ర, సెప్టెంబరు 4 : గాఢ నిద్రలో ఉన్న ఉల్లేపల్లిని ఉగ్ర ఆకేరు ఒక్కసారిగా ముంచెత్తింది. ఓ…

వరదలతో రైతులకు తీరని నష్టం

నష్టాన్ని అంచనా వేస్తున్నాం బాధితులందరినీ ఆదుకుంటున్నాం ఖమ్మం జిల్లాలో  పలు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి పొంగులేటి ఖమ్మం, ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4 : వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని, రైతులకు తీవ్రంగా నష్టం జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. అందరినీ ఆదుకునే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని అన్నారు. ఖమ్మం జిల్లా…

వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన తండ్రి, కూతుర్లకు రూ. ఐదు లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా

కుటుంబ సభ్యులకు చెక్ అందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెక్ తో పాటు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కారేపల్లి,ప్రజాతంత్ర,సెప్టెంబర్ 04: భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను తెలంగాణ రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్…

హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్‌

‌పటాన్‌ ‌చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్‌ 4: ‌హైడ్రా పేరుతో రూ.20 లక్షలు చీటింగ్‌ ‌చేసిన ఫిజియోథెరపీ డాక్టర్‌ ‌బండ్ల విప్లవ్‌ ‌సిన్హాను డికాయ్‌ ఆపరేషన్‌ ‌లో నిందితున్ని రెడ్‌ ‌హాండెడ్‌ ‌గా పట్టుకున్నట్లు సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్‌ ‌తెలిపారు. బుధవారం సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రూపేష్‌…

‌ప్రొ.కోదండరాం,ఎమ్మెల్సీ కు ‘‘ఆత్మీయ పౌర సన్మానం’’

తెలంగాణ జన సమితి గ్రేటర్‌ ‌హైదరాబాద్‌ ఆధ్వర్యంలో శాసనమండలి సభ్యులు, టి.జె.ఎస్‌ అధ్యక్షులు ప్రొ.కోదండరాం కు ‘‘ఆత్మీయ పౌర సన్మానం’’ ఘనంగా జరిగింది. లోయర్‌ ‌ట్యాంక్‌ ‌బండ్‌ ‌కట్ట మైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా, అడుగడుగునా తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలతో కూడిన కళాకారుల ప్రదర్శనలతో వివిధ సంఘాల ప్రతినిధులు, తెలంగాణ ఉద్యమకారులు, ముషీరాబాద్‌…