NEWS

NEWS

‘లాపతా వోట్‌’ అం‌టూ రాహుల్‌ ‌పోస్ట్

-‌నిమిషం నిడివితో ఎక్స్‌లో వీడియో -నేటి నుంచి బీహార్‌లో వోట్‌ అధికార్‌ ‌యాత్ర -సెప్టెంబర్‌ 1 ‌వరకు బీహార్‌లో రాహుల్‌ ‌పర్యటన   ‌వోట్‌ ‌చోరీకి పాల్పడుతోందంటూ ఎన్నికల కమిషన్‌పై వరుస విమర్శలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ మరోసారి వోట్ల చౌర్యంపై వ్యంగ్యాస్త్రాల్రు సంధించారు. హాస్యం, వ్యంగ్యం మేళవించిన స్పూఫ్‌ ‌వీడియోను…

ట్రంప్ వైఖ‌రిలో మార్పు వొచ్చిందా?

– ఈయూ మిత్ర‌దేశాల‌కు భిన్నంగా ట్రంప్ వైఖ‌రి – జెల‌న్ స్కీదే ఇక నిర్ణ‌యం అన‌డం వెనుక భావ‌మేంటి? – పుతిన్ డిమాండ్ల‌ను అంగీక‌రిస్తున్నారా? – అదే నిజ‌మైతే జెల్ స్కీ నిండా మునిగిన‌ట్టే శనివారం జరిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో తన భేటీ అనంతరం, ఉక్రెయిన్‌, ప్రధాన యూరోపియన్‌ మిత్రదేశాల నుంచి అధ్యక్షుడు…

మూడ్రోజులు గా దుర్గామాత ఆలయం మూసివేత

పొంగిపొర్లుతున్న వనదుర్గ ప్రాజెక్ట్ అమ్మవారి ఉత్సవ విగ్రహానికి రాజ గోపురం లో పూజలు  ఉమ్మడి మెదక్ జిల్లాలోని పాపన్న పేట మండలంలోని  ఏడుపాయల సమీపంలోని వనదుర్గ ప్రాజెక్టు పొంగిపొర్లడంతో వన దుర్గ మాత ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. గత కొన్ని రోజులుగా  కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తడం మూలంగా వనదుర్గా ప్రాజెక్ట్…

మేడిగ‌డ్డ బ్యారేజీని బాంబుల‌తో పేల్చారు

– ఇది కాంగ్రెస్‌, బీజేపీల కుట్ర‌ – రెండు కిలోమీట‌ర్ల వ‌ర‌కు వినిపించిన బాంబుల శ‌బ్దాలు – మ‌హ‌దేవ్‌పూర్ పోలీస్ స్టేష‌న్‌లో స్థానిక ఇంజినీర్ ఫిర్యాదు -174/2023 కింద కేసు న‌మోదు -పోలీసులు ఎందుకు విచార‌ణ జ‌ర‌ప‌లేదు – ఇసుక కుంగితే పిల్ల‌ర్ల‌కు ప‌గుళ్లెలా వ‌స్తాయి? – ఎన్నిక‌ల ముందే బ్యారేజీ కృంగ‌ట‌మేంటి? – సీబీఐ…

మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి….

* భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సూచ‌న‌ * క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉండాల‌ని అధికారులు, సిబ్బందికి ఆదేశం…   భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో అన్ని శాఖ‌ల అధికారులు, సిబ్బంది మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించారు. వాతావ‌ర‌ణ శాఖ స‌మాచారం ప్ర‌కారం.. జ‌గిత్యాల మిన‌హా 15 జిల్లాల్లో అధిక…

తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక

🌧️ తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక 🌧️ భారత వాతావరణ శాఖ (IMD) అంచనా ప్రకారం నేడు..శనివారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి, కమారెడ్డి. మరో 12…

సత్వర న్యాయం కోసం కృషి

స్వాతంత్ర వేడుకల్లో హైకోర్టు చీఫ్ జస్టిస్‌ కోర్టులకొచ్చే కక్షిదారులకు సత్వర, సమర్థ న్యాయం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని హైకోర్టు చీఫ్ జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌ చెప్పారు. వేగంగా న్యాయం అందించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. దేశ స్వాతంత్రం కోసం ఎంతో మది మహానుభావులు త్యాగాలు చేశారని కొనియాడారు. ఆ త్యాగధనులకు అందరం కృతజ్ఞతలు తెలపాలన్నారు.…

ఎర్ర కోట వేడుకలకు దూరంగా రాహుల్‌, ‌ఖర్గే!

కార‌ణం వెల్ల‌డించ‌ని కాంగ్రెస్‌ దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోటలో 79వ స్వాతంత్య దినోత్స‌వ వేడుకలు ఘనంగా జరిగాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై భారత జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు పాల్గొన్నారు. అయితే, కాంగ్రెస్‌ ‌కీలక నేతలు రాహుల్‌ ‌గాంధీ, మల్లిఖార్జున్‌ ‌ఖర్గేలు మాత్రం…

అభివృద్ధి ప్ర‌ణాళిక‌ల‌తో ముందుకు

– పార‌ద‌ర్శ‌క విధానాల‌తో పెట్టుబ‌డులు – అపోహ‌ల‌కు ఊత‌మిస్తే న‌ష్ట‌పోయేది మీరే – మీరు పెట్టే పెట్టుబ‌డుల‌ను వ‌దులుకోం -స‌మాజ హిత‌మే నా ల‌క్ష్యం -ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అపోహలు, అనుమానాలను దాటుకుని రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలతో ముందుకు వెళుతున్నాం. అపోహలు సృష్టించడం ద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలనుకునేవారికి కనువిప్పు కలిగించేలా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన…

రాజ్‌భవన్‌లో జెండా ఎగరేసిన గవర్నర్‌

‌తెలంగాణ వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ‌జిష్ణుదేవ్‌ ‌వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌, ‌మండలిలో ఛైర్మన్‌ ‌గుత్తా సుఖేందర్‌రెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పనులు, పథకాలను గురించి వివరించారు. హైదరాబాద్‌లో జీహెచ్‌ఎం‌సీ మేయర్‌ ‌గద్వాల…