NEWS

NEWS

ముంబైలో ఐఫోన్ 17 విడుదల  సందర్భంగా హింసాత్మక ఘటనలు

ముంబైలో ఐఫోన్ 17 విడుదల సందర్భంగా హింసాత్మక ఘటనలు ముంబై బీకేసీ జియో సెంటర్‌లో శుక్రవారం ఉదయం ఐఫోన్ 17 సిరీస్ విడుదల కోసం భారీగా చేరుకున్న అభిమానుల ఉత్సాహం చివరికి అల్లర్లకు దారితీసింది. ఆపిల్ స్టోర్ ఎదుట పొడవైన క్యూలలో నిల్చున్న వందలాది మంది ఒకదశలో తోపులాటకు దిగారు. కొంతమంది దాడికి దిగడంతో అక్కడే…

జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం 

    *జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ ముమ్మర ప్రచారం *బీఆర్ ఎస్ వైపే వోట‌ర్లు అంటున్న సర్వేలు ? *కనిపించని బిజెపి జెండాలు ( మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి ) రాష్ట్రంలోని రాజకీయపార్టీలన్నిటి లక్ష్యం ఇప్పుడు జూబ్లీహిల్స్ ‌గెలుపుపైనే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు ఈ ఉపఎన్నిక లిట్మ‌స్‌ ‌టెస్ట్‌లాంటిదని ఆ పార్టీలు…

వైద్యంతో పాటు ప్రేమ‌ను పంచుతున్న హాస్పిట‌ల్‌

– ఈ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ నెల‌కొల్ప‌డం సంతృప్తినిచ్చింది – నా విజ్ఞ‌ప్తిని మ‌న్నించిన సంస్థ‌ – నాణ్య‌మైన వైద్యాన్ని అందిస్తున్న హాస్పిట‌ల్‌ – మాజీ మంత్రి హ‌రీష్‌రావు సత్యసాయి ట్రస్ట్ వాళ్లు చేసే గొప్ప కార్యక్రమంలో ఉడుతా భక్తిగా నేనేదో ప్రయత్నం చేసి ఉండొచ్చు.  లైఫ్ ఇస్ షార్ట్ బట్ ఈ హాస్పిటల్ ఇస్ ఫరెవర్.…

గాజాపై ఇజ్రాయిల్ సైనిక  దాడులు

– న‌గ‌రం పూర్తి స్వాధీనం ల‌క్ష్యం -హ‌మాస్ వెన్ను విర‌వ‌డ‌మే వ్యూహం -20కి పైగా మృతి – చాలా మందికి గాయాలు ఇజ్రాయెల్‌ సైన్యం మంగళవారం తెల్లవారుజామున గాజా సిటీలోకి సైనిక దాడి ప్రారంభించినట్టు ప్రకటించింది. దాదాపు రెండేళ్లుగా సాగుతున్న యుద్ధం మధ్య, ఇంకా లక్షలాది పాలస్తీనా పౌరులు అక్కడే ఉండగా, కీలక పట్టణ ప్రాంతాన్ని…

 POCSO న్యాయస్థానం సంచలన తీర్పు

60 ఏండ్ల వృద్దుడు 10 ఏండ్ల బాలికను రేప్  చేసిన ఘటనలో.. 24 సంవత్సరాల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు. నల్లగొండ మండలం అన్నెపర్తి గ్రామానికి చెందిన మర్రి ఊషయ్య(60 సంవత్సరాలు) 4వ తరగతి చదువుతున్న 10 ఏళ్ల మైనర్ అమ్మాయి బడికి పోయి వొచ్చి నిద్రపోతున్న సమయంలో ఒక్కతే ఉన్నదని చూసి 28.03.2023 రోజున…

జార్ఖండ్ లో ఎన్ కౌంటర్

ముగ్గురు మావోయిస్టులు మృతి. మృతుల్లో సెంట్రల్ కమిటీ సభ్యుడు సహదేవ్, సొరెన్ ఉన్నారు. భద్రాచలం , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 15 : జార్ఖండ్ రాష్ట్రంలోని హజారి బాగ్ దట్టమైన అడవి ప్రాంతంలో సోమవారం తెల్లవారుజామున భద్రత బలగాలకు మావోయిస్టులకు ఎదురు కాల్పులు జరిగాయి. ఈ సంఘటనలో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో…

ఫీజు రియంబర్స్మెంట్’ విషయంలో రేవంత్ ప్రభుత్వ నిర్లక్ష్య, మోసపూరిత పూరిత వైఖరి

    “దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది. సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వొస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు..?” :మాజీ మంత్రి హరీశ్ రావు ధ్వజం  రెండేళ్లుగా రీయింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంతు సర్కారు మొద్దు…

యుద్ధం ఆపాలి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలి

-శ్రుతి పదేళ్ల యాది సభ కాళోజీ జంక్షన్ /హన్మకొండ, సెప్టెంబర్ 14 : కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ నిలిపివేసి మావోయిస్టులతో బేషరతుగా శాంతి చర్చలు జరపాలని చెలిమి సాహిత్య, సాంస్కృతిక వేదిక కన్వీనర్ మెట్టు రవీందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండ వడ్డేపల్లి లో జరిగిన తంగెళ్ల శ్రుతి పదేళ్ళ యాది సభకు…

బైక్ పై ముందు ములుగు ఎస్పి శబరిష్.. వెనుక మంత్రి సీతక్క

మేడారం జాతర రహదారులను పరిశీలన  *హోదాను పక్కనపెట్టి బైక్ పై కలియ తిరిగి మేడారం జాతర రహదారులను పరిశీలించి పలు సూచనలు చేసిన మంత్రి సీతక్క ములుగు జిల్లా మేడారం మహా జాతర ఏర్పాట్లను పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి డా. ధనసరి అనసూయ సీతక్క ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ…

నాడు కొడిగట్టిన దీపాలు… నేడు వెలుగు దివ్వెలు 

పట్టణ భారతం రూపురేఖల్ని శ్రీ నరేంద్ర మోదీ ఎలా మార్చివేశారు? – హర్‌దీప్ సింగ్ పూరీ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి.       రోమ్ ఒక్క రోజులో నిర్మించినది కాదు… సరికొత్త పట్టణ భారత నిర్మాణమూ అలాంటిదే. నగరాలపై మనం మరిన్ని ఆశలు పెంచుకుంటున్న తరుణమిది. అయితే, ఒక్క క్షణం…