NEWS

NEWS

కమలం నేర్పుతున్న పాఠాలు

“ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన రెండో రోజే మోడీ- షా ద్వయం తర్వాతి లక్ష్యం పై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు రానున్న గుజరాత్‌ ‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని తన సొంత గడ్డతో పంచుకోవడం ఒక అంశం. తూర్పున మణిపూర్‌,…

సర్కార్‌ ‌బడుల అభివృద్ధి లక్ష్యంగా… కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యా యజ్ఞం

రూ. 3,497 కోట్ల ఖర్చుతో 9,123 పాఠశాల అభివృద్ధి అసెంబ్లీ వేదికగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి ప్రజాత్కంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 11 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ‌నాయకత్వంలో విద్యాయజ్ఞం మొదలైందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో చెప్పారు. ఈ విద్యాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ బడి రుణం…

ఏ‌ప్రిల్‌ ‌నుంచి న్యూట్రీషన్‌ ‌కిట్‌ ‌పథకం

ప్రయోగాత్మకంగా 9 జిల్లాలలో అమలు అసెంబ్లీలో మంత్రి హరీష్‌ ‌‌రావు ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌రక్తహీనత, పోషకాహార లోపాన్ని సరిదిద్దడానికి న్యూట్రిషన్‌ ‌కిట్‌ ‌పేరుతో ఏప్రిల్‌లో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు తెలిపారు.రాష్ట్రంలోని 9 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలో పలువురు సభ్యులు…