NEWS

NEWS

‌నాటి పల్లె పాదముద్రలు

చెరువులో విసిరిన పెంకాసు.. చెంగు చెంగున నీటి అలలపై.. నవ్వుతూ తూలుతూ ఎగిరెగిరి.. తుదకు మునిగి పోవును పాపం జీవిత కాల అలలపై ఊగుతూ.. వయసు ముదిరి అదిరి పోయి.. ముడతల తోలుతో బతుకు బక్కచిక్కి .. మట్టిలో కలవడమే తుదకు పెంకాసులా ! తాటికాయలు నలుపే మరి.. కత్తివాటుతో తీవ్ర గాయం చేయ.. మృదు…

అఖండ శక్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి

తెలంగాణ రాష్ట్ర సాధన ఆశయంతో 2001 ఏప్రిల్‌ 27 ‌న నేటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్‌ ‌రావు తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయడం జరిగింది ఆనాటి నుండి ఈనాటి వరకు పార్టీని అంచెలంచెలుగా బలోపేతం చేస్తూ ఎన్ని అవరోధాలు, అపనమ్మకాలు వచ్చిన అధైర్య పడకుండా బలమైన నమ్మకం దృఢ సంకల్పంతో ఒక్కడిగా అడుగు…

గిరిజన హక్కులను కాలరాస్తున్న మావోయిస్టులు

భదాద్రి కొత్తగూడెం ఎస్‌పి సునీల్‌ ‌దత్‌ ఇద్దరు మావోయిస్టుల లొంగుబాటు – ఒకరు అరెస్ట్ ‌కొత్తగూడెం, ఏప్రిల్‌ 26(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : మావోయిస్టులు సిద్ధాంతాల పేరుతో అమాయక గిరిజనుల హక్కులను హరిస్తున్నారని ఎస్పీ సునీల్‌ ‌దత్‌ అన్నారు. ఇద్దరు నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీ మహిళా సభ్యులు 141 సీఆర్పీఎఫ్‌ ‌బెటాలియన్‌ ఎదుట లొంగిపోగా మరో…

టిఆర్‌ఎస్‌ ‌ప్లీనరీలో జాతీయ పార్టీ ప్రస్తావన ?

బుధవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్న టిఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఈసారి ప్రత్యేకతను సంతరించుకునే అవకాశాలున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రతీ ప్లీనరీలో పార్టీ సాధించిన విజయాలు, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, చేపట్టబోయే కార్యక్రమాలను వల్లెవేయడం జరుగుతున్నది. కాని, ఈసారి మరో కొత్త అధ్యాయానికి తెరదీయబోతున్నట్లుగా తెలంగాణ ప్రాంత ప్రజలే కాకుండా ఇతర రాష్ట్రాల వారు…

ఇం‌ట గెలిచారు… రచ్చ గెలుస్తారా?

గులాబీ పార్టీకి… 22 ఏండ్లు ఉద్యమ పార్టీ నుంచి అధికార పార్టీ దాకా… జాతీయ పార్టీగా మారేనా?…దేశానికి నాయకత్వం వహించేనా? రాబోయే రెండేళ్ల కాలం కేసీఆర్‌కు కత్తి మీద సామే..!? 11 కీలక అంశాలపై తీర్మానం కేసీఆర్‌ ‌ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ ఎ.సత్యనారాయణ రెడ్డి / ప్రజాతంత్ర : నేటితో తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్‌ఎస్‌)…

రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేష్‌

కార్పొరేట్‌ ‌స్థాయి సదుపాయాలుండడం ఇక్కడి ప్రజల అదృష్టం పిహెచ్‌సిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి ప్రజాతంత్ర, జయశంకర్‌ ‌భూపాలపల్లి, ఏప్రిల్‌ 26 : ‌రేగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సేవలు భేషుగ్గా ఉన్నట్లు, కార్పొరేట్‌ ‌హాస్పిటల్‌ ‌స్థాయి సదుపాయాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య…

దేశంలో పెరుగుతున్న కోవిడ్‌-19 ‌కేసులు

ఎనిమిది రోజుల్లో 8 ఇంతలు.. అప్రమత్తంగా ఉండాలి..జాగ్రత్తలు తప్పనిసరంటున్న వైద్యులు మాస్క్‌కు మించి ఇతర కఠిన నిబంధనలు అవసరం లేదంటున్న నిపుణులు దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 26 : ‌గత వారంలో భారత్‌లో కోవిడ్‌ -19 ‌కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగి, ఏప్రిల్‌ 18 ‌నాటికి కొత్తగా నమోదైన కేసులు 2,183 గా కనిపించాయి. దీని…

ఫార్మా మహిళల భద్రతకు ‘షీ షటిల్స్’

రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కేటీఆర్‌ ‌హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 26 : ‌ఫార్మా కంపెనీల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల భద్రత కోసం షీ షటిల్స్ ఎం‌తగానో ఉపయోగపడతాయని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ ‌శాఖల మంత్రి కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.లాల్‌గాడి మలక్‌పేట్‌లోని జినోమ్‌ ‌వ్యాలీ, ఫార్మా లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌నుంచి అల్వాల్‌ ‌వరకు ఎస్‌సీఎస్‌సీ అందుబాటులోకి తీసుకొచ్చిన…

కెసిఆర్‌ ‌పతనం మొదలయ్యింది

మరో ఏడాది కాలంమాత్రమే మిగిలింది టిఆర్‌ఎస్‌కు బుద్ది చెప్పేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారు టిఆర్‌ఎస్‌ ‌తొత్తు అధికారులకు మిత్తితో సహా చెల్లించాల్సిందే ఖమ్మం సన్నాహక సమావేశంలో రేవంత్‌ ‌ప్రకటన ఖమ్మం,ఏప్రిల్‌26: ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పతనానికి 365 రోజులే మిగిలున్నాయని టీపీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి జోస్యం చెప్పారు. టిఆర్‌ఎస్‌కు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయమని అన్నారు.…

సామూహిక స్వప్నాన్ని సాకారం చేసిన కెసిఆర్‌

ఒక వ్యక్తి సాహసోపేతంగా తీసుకున్న నిర్ణయమే మలుపు తిరిగింది. కాగా ఏకంగా అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవతరణకు దారితీసింది. ఎవరూ ఊహించని విధంగా మెదక్‌జిల్లా సిద్దిపేట నియోజకవర్గం చింత మడక ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కాగలిగారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటునకు దారితీసే విధంగా కెసిఆర్‌ ఆనాడు నిర్ణయం ఆలోచనను…