NEWS

NEWS

రాష్ట్ర వ్యాప్తంగా భానుడి భగభగ

గరిష్ట ఉష్ణోగ్రతల నమోదు.. ఆదిలాబాద్‌ ‌జిల్లాలో అత్యధికంగా 45.7 డిగ్రీలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌భానుడు భగభగమంటూ నిప్పులు చెరుగుతున్నాడు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా ఆదిలాబాద్‌ ‌జిల్లా జైనద్‌లో 45.7, జగిత్యాల జిల్లా ఐలాపూర్‌లో 45.1 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ రాష్ట్రంలో గరిష్ఠ…

పెట్రో ఉత్పత్తులపై 68 శాతం పన్ను కేంద్రానిదే అయినా రాష్ట్రాలను నిందిస్తున్నారు

మోదీ సమాఖ్యతత్వం సహకారాత్మకం కాదు..నిర్బంధం ప్రధాని వ్యాఖ్యలపై మండిపడుతూ కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ ట్వీట్‌ 1500 ‌కోట్లు పెట్రో సబ్సీడీ భరిస్తున్నాం: మోడీ వ్యాఖ్యలపై బెంగాల్‌ ‌సిఎం మమత  మండిపాటు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోలు, డీజిల్‌లపై పన్నులు తగ్గించడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన…

కేంద్రాన్ని, బిజెపిని విమర్శించడానికే ప్లీనరీ

టిఆర్‌ఎస్‌కు రాష్ట్రానికి తానేంచేసిందో చెప్పుకోలేక పోయింది వారి పతనం ప్రారంభం అయ్యింది ప్రజా సంగ్రామ యాత్రలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నారాయణపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌కేంద్రాన్ని తిట్టడానికి, భాజపాను విమర్శించడానికే తెరాస ప్లీనరీ సమావేశాలు నిర్వహించిందని, ప్లీనరీ తీర్మానాల వల్ల దేశానికి, రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని భాజపా రాష్ట్ర…

గుణాత్మక పాలన అంటే కుటుంబ పాలనా..!

సర్జికల్‌ ‌స్టయ్రిక్స్ ‌ప్రూఫ్‌లు అడిగే వ్యక్తికి దేశ సమగ్రత తెలుసా 8 ఏళ్లుగా తెలంగాణలో ఏం ఉద్దరించారో చెప్పాలి సిఎం కెసిఆర్‌ ‌విమర్శలపై ఘాటుగా స్పందించిన కిషన్‌ ‌రెడ్డి న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌బీజేపీ అంటే టిఆర్‌ఎస్‌ ‌నేతలు, కేసీఆర్‌ ‌కుటుంబం భయపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. కేసీఆర్‌ ‌కుటుంబీకుల మాటలు,…

దేశంలో పెరుగుతున్న కొరోనా కేసులు

46 రోజుల తరువాత 3 వేలు దాటిన పాజిటివ్‌ల సంఖ్య అప్రమత్తం అయిన రాష్ట్రాలు…మాస్కులు తప్పనిసరి చేస్తూ ఆదేశాలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 28 : ‌దేశంలో కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది. తాజాగా 24 గంటల్లో 3,303 కేసులు నమోదు కావడంతో 46 రోజుల తరువాత మొదటిసారిగా పాజిటివ్‌ల సంఖ్య 3 వేలు…

ప్రజలకు సేవకులం… జీతగాళ్లం….

ఎంతో కడుపు కోత.. మనమే ప్రజల్ని కాపాడాలి భూంపల్లి పీహెచ్‌సిలో నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా..? నార్మల్‌ ‌డెలివరీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు మార్గదర్శనం భూంపల్లి పీహెచ్‌సి నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన సిద్దిపేట, ఏప్రిల్‌ 28(‌ప్రజాతంత్ర బ్యూరో) : ‘మనమంతా జీతగాళ్లం..నేనైనా..నువ్వైనా..ప్రజలకు జీతగాళ్లం. సేవకులం కాబట్టి…

ఏం ‌సాధించారని ప్లీనరీలు

ఇక్కడ చేతగాదు గాని దేశం బాగు చేస్తాడట విద్యా, వైద్యాలను పూర్తిగా భ్రష్టు పట్టించారు ఫామ్‌హౌజ్‌ ‌కోసమే కాళేశ్వరం నిర్మాణం లక్ష రూపాయల రుణమాఫీని అటకెక్కించారు కౌలురైతుకు రైతుబంధును అందించాలి భట్టి పాదయాత్ర రాష్ట్రమంతా కొనసాగాలి వి•డియా సమావేశంలో ఎంపి కోమటిరెడ్డి వెంకటర్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌ప్రత్యేక రాష్ట్రంలో  ఏం…

ఐటీ రంగంలో మేటిగా హైదరాబాద్‌

అతిపెద్ద గూగుల్‌ ‌క్యాంపస్‌ ‌శంకుస్థాపన చేసిన మంత్రి కేటీఆర్‌             ‌లైఫ్‌ ‌సైన్సెస్‌ ‌రంగంలో 100 బిలియన్‌ ‌డాలర్ల సాధనే లక్ష్యం : థర్మో ఫిషర్స్ ‌సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌హైదరాబాద్‌ ఐటీ రంగంలో దేశంలోనే మేటిగా విరాజిల్లుతుందని మంత్రి కేటీఆర్‌ అన్నారు.…

సాగునీటి వివక్షత పై ఎలుగెత్తి చాటిన విద్యాసాగర్‌ ‌రావు

నేడు ఆర్‌. ‌విద్యాసాగర్‌రావు వర్ధంతి వలస పాలకుల స్వార్థ పాలనలో, సాగు నీటి రంగంలో జరిగిన అన్యాయాలు, ప్రాజెక్టుల్లో మోసంపై గణాంకాలతో తెలంగాణ జాతిని జాగృతం చేసిన గొప్ప వ్యక్తి విద్యాసాగర్‌ ‌రావు. తెలంగాణకు నీటి విషయంలో జరిగిన మోసం, ,ప్రాజెక్టులపై జరిగిన అన్యాయంపై విద్యాసాగర్‌రావు చేసిన పోరాటం, అధ్యయనం అనన్య సామాన్యం. సాగునీటి రంగలో…

నాడు పనిగంటల పొరాటం.. నేడు‘బ్యాక్‌ ‌టు ఆఫీస్‌’ ‌పేరిట ప్రోత్సహాకాలు ..!

‘‘‌కొరోనా భయంతో రెండేళ్లుగా ఉద్యోగులను వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌కే పరిమితం చేసిన కంపెనీలు మళ్లీ ఆఫీసులకు రావాలని కబురు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా.. మిగిలిన సంస్థలు కూడా ఆఫీసుకు వచ్చేయాలని మెసేజ్‌లు, మెయిల్స్ ‌పంపిస్తున్నాయి. ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు.’’ యాంత్రికయుగం రాక ముందు…