NEWS

NEWS

పత్రికా ప్రపంచం భవితవ్యమేమిటి?

‘‘‌పత్రికా స్వేచ్ఛ నిర్ధ్వంద్వంగా  హరించబడుతున్నది.పత్రికా స్వేచ్ఛ వలన పాలకులు,ఆధికారులు జవాబుదారీతనం,పారదర్శకతతో పని చేయగలుగుతారు. సమాజ పురోభివృద్ధిలో పత్రికల పాత్ర అత్యధికం.ఎక్కడైతే పత్రికా స్వేచ్ఛ అణగ ద్రొక్క బడుతుందో,ఎక్కడైతే  పత్రికలపై నియంత్రణ కొనసాగుతుందో అక్కడ ప్రజాస్వామ్యం మనలేదు. భావ స్వేచ్ఛ ఉండదు.నియంతృత్వం ప్రబలుతుంది.అంతిమంగా ప్రజలు పరాజితులుగా మిగులుతారు..’’ నేడు ‘‘వరల్డ్ ‌ప్రెస్‌ ‌ఫ్రీడమ్‌ ‌డే’’ ప్రపంచంలో జరిగే…

రాహుల్‌ ‌పర్యటనపైనే టిపిసిసి ఆశలు

రాహుల్‌గాంధీపర్యటనపైనే తెలంగాణ కాంగ్రెస్‌ ఆశలు పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. కాంగ్రెస్‌ ‌స్థానాన్ని పక్కకు నెట్టి ఇప్పుడాస్థానంలో బిజెపి చేరింది. ఈ రెండు పార్టీలు 2023లో రానున్న శాసనసభ ఎన్నికలపైన దృష్టి సారిస్తున్నాయి. అధికార తెరాస పార్టీని ఓడించే సత్తా తమకే ఉందని ఈ…

ఈసారి అతి భారీ ఎండలు

50 డిగ్రీల సెల్సియస్‌ ‌దాటే అవకాశాలు ఐఎండి తాజా హెచ్చరికలు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌తీవ్రమైన వేసవితాపంతో జనాలు అల్లాడిపోతున్న వేళ ఐఎండీ చెమటలు పట్టించే హెచ్చరిక చేసింది. ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణ్రోగతలు 50 డిగ్రీల సెల్సియస్‌ ‌దాటే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత ఎండల తీవ్రత మే 2…

జూన్‌ 1 ‌నుంచి 12వ తేదీ వరకు బడి బాట

జూన్‌ 12‌న పాఠశాలలను పునఃప్రారంభం వెల్లడించిన వైద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మన ఊరు-మన బడి అమలు తీరుపై కేబినెట్‌ ఉప సంఘం భేటీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 30 : ‌జూన్‌ 1 ‌నుంచి 12వ తేదీ వరకు బడిబాట నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. జూన్‌ 12‌న పాఠశాలలను…

కొరోనా నష్టాల భారం మరో పదేళ్లు

ఉక్రెయిన్‌ ‌యుద్ధం కూడా తోడు కావడంతో మరింత సమస్య ఆర్‌బిఐ నివేదిక అంచనా న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌కోవిడ్‌-19 ‌మహమ్మారి వల్ల సంభవించిన నష్టాల నుంచి భారత దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే దాదాపు 10 సంవత్సరాలు పడుతుందని భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నివేదిక అంచనా వేసింది. ఈ మహమ్మారి వల్ల…

ఓయూలో రాహుల్‌ ‌సభకు అనుమతి నిరాకరణ

సభలు, సమావేశాలకు వర్సిటీ వేదిక కాదన్న ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌ ‌విద్యార్థులతో రాహుల్‌ ‌సభ నిర్వహిస్తాం : కాంగ్రెస్‌ మాణికం టాగూర్‌తో ఎంపి కోమటిరెడ్డి భేటీ…సాగర్‌ ‌సమావేశానికి గైర్హాజరుపై వివరణ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర : • ఉస్మానియూ వర్సిటీలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ సమావేశానికి ఓయు ఎగ్జిక్యూటివ్‌ ‌కౌన్సిల్‌ అనుమతి నిరాకరించింది. యూనివర్సిటీలో ఎలాంటి రాజకీయ సభలు,…

నేనొక్కడినే నీ ఇంటికొస్తా…దమ్ముంటే కొట్టు…

బాల్క సుమన్‌కు జగ్గారెడ్డి సవాల్‌ ఓయూకు రాహుల్‌నైనా రానివ్వండి…కేసీఆర్‌నైనా తీసుకెళ్లండి ఓయూ లోపాలు బయటపడతాయనే రాహుల్‌ను అడ్డుకుంటుండ్రు… వారికి ఆన్సర్‌ ‌చెప్పాల్సిన అవసరం లేదు క్షేత్రస్థాయిలోనే వారి సంగతి తేలుస్తాం రాహుల్‌ ఓయూ సందర్శనపై కాంగ్రెస్‌ ఎంఎల్‌ఏ ‌జగ్గారెడ్డి ఘాటు వార్నింగ్‌ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర •ఏప్రిల్‌ 30 : ‌నాకు గన్‌మెన్లు లేరు. నేనొక్కడినే మీ ఇంటికొస్తా..దమ్ముంటే…

సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయభాష

ఇంగ్లీష్‌లోనే కోర్టు వ్యవహారాలు సరికాదు స్థానిక భాషలతోనే కోర్టులపై సామాన్యుల్లో విశ్వాసం న్యాయ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన చట్టాలు అమలయితే కోర్టుల జోక్యం ఉండదన్న జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని,…

భార్గవా కమిషన్‌ తర్వాత ఎన్‌కౌంటర్లు

“మధుసూదన్‌ రాజ్‌ అంతకు ముందు పిడిఎస్‌యులో చురుకైన కార్యకర్తగా ఉండేవాడు. మేం 1978లో కాళోజీని వెంగళరావు మీద ప్రత్యర్థిగా నిలబెట్టి పోటీ చేసినప్పుడు ఆ ఎన్నికల ప్రచారంలో మధుసూదన్‌ రాజ్‌ కీలకపాత్ర పోషించాడు.ఆ మధుసూదన్‌ రాజ్‌ను 1995 జూలై 26న హైదరాబాద్‌లో గాంధీనగర్‌లో ఒక ఇంట్లో పట్టుకుని కాల్చి చంపేశారు. అది ఒక ఎన్‌కౌంటర్‌ అని…

తొవ్వలో ఏమో చేసి తిట్లుపడ్డట్లుంది…కేటియార్‌ ‌తీరు..

రియల్‌ ఎస్టేట్‌ ‌క్రెడాయి ప్రాపర్టీ షోలో తెలంగాణ మంత్రి కేటియార్‌ ‌పక్క రాష్ట్రం రోడ్లు, కరెంట్‌ అం‌తా అద్వానం,అస్తవ్యస్తం అనడంతో చెలరేగిన దుమారం, తిట్లవర్షం తెలంగాణ సామెతలో తొవ్వలో ఏమోచేసి తిట్లు పడ్డట్లుగానే ఉన్నది.స్వరాష్ట్రం మన పాలనలో వెలిగి పోతున్నది అనడంలో తప్పులేదు కాని పక్క రాష్ట్రంలో చీకట్లో దోమలు కొట్టుకోవాల్సి వస్తుందని అనడం అవసరమా?…