రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్ వేడుకలు
హైదరాబాద్లో ప్రశాంతంగా రంజాన్ ప్రార్థనలు సిద్దిపేటలో ముస్లింలకు మంత్రి హరీష్ శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 3 : మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చార్మినార్, మక్కా మసీదు, వి•రాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాల్లో ఆధ్యాత్మిక…
