NEWS

NEWS

రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా రంజాన్‌ ‌వేడుకలు

హైదరాబాద్‌లో ప్రశాంతంగా రంజాన్‌ ‌‌ప్రార్థనలు సిద్దిపేటలో ముస్లింలకు మంత్రి హరీష్‌ ‌‌శుభాకాంక్షలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 3 : మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రంజాన్‌ ‌పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. చార్మినార్‌, ‌మక్కా మసీదు, వి•రాలం ఈద్గాతో పాటు రాష్ట్రంలోని అన్ని మసీదులు, ఈద్గాల్లో సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. సామూహిక ప్రార్థనలతో మసీదులు, ఈద్గాల్లో ఆధ్యాత్మిక…

టిఆర్‌ఎస్‌ను సాగనంపాల్సిన సమయం వొచ్చింది

హన్మకొండ వేదికగా కాంగ్రెస్‌ ‌సమర శంఖం పార్టీలో విభేదాలు తాత్కాలికమే కాంగ్రెస్‌ ‌నేత శ్రీధర్‌ ‌‌బాబు పని తక్కువ ప్రచారం ఎక్కువ : కెసిఆర్‌ ‌తీరుపై మండిపడ్డ ఎంఎల్‌ఏ ‌‌జగ్గారెడ్డి హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర, మే 3 :  తెలంగాణ సమాజానికి తెరాస ప్రమాదకరంగా మారిందని, ఈ ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వొచ్చిందని కాంగ్రెస సీనియన్‌ ‌నేత శ్రీధర్‌…

‌ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీస్‌ ‌బంద్‌

‌కొత్త నియామకాల్లో కఠిన నిబంధన కచ్చితంగా అమలు చేయనున్న వైద్యారోగ్య శాఖ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ప్రభుత్వ వైద్యులు ప్రైవేటు ప్రాక్టీసు నిర్వహించకుండా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలు చేయనుంది. ఇకపై కొత్తగా నియమించబడే వైద్యులంతా ఈ నిబంధనను కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్యులు దవాఖానాలలో విధి నిర్వహణ అనంతరం సొంతంగా ప్రాక్టీసు నిర్వహించుకునే…

ఓయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత

పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనాలు రాహుల్‌ను క్యాంపస్‌లో అడుగుపెట్టనివ్వం : టీఆరెఎస్వీ ఏది ఏమైనా సభ నిర్వహించి తీరతాం : ఎన్‌ఎస్‌యూఐ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణ కొనసాగుతూనే ఉంది. వర్సిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.  కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ వర్సిటీ సందర్శనను వ్యతిరేకిస్తూ అధికార టీఆర్‌ఎస్‌ ‌విద్యార్థి విభాగానికి…

కలలు కనాలి

అలసినశరీరం ఆదమరిచి రాత్రిని హత్తుకుని నిద్ర ముసుగులో అర్ద చైతన్య స్థితితో మగత కలల్ని కంటూ ఉదయాన్నే మెలకువ పలకరింపులకు కళ్ళు తెరుచుకున్నాయి!   రాత్రి కలల దారెంటా తడిమిన బాల్యపు స్మృతులు ఆనందాలు అమాయకతలు ఆగడాలు ఆటలు అల్లరులు నేస్తాల తీపి గుర్తులు అమ్మ ఒడి లోని వెచ్చదనం అలిగినవేళల్లో ఆత్మీయంగా అమ్మ హత్తుకున్న…

విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే అకృత్యాలు

“తాజాగా రేప్లలె రైల్వే స్టేషన్‌లో భర్త, పిల్లలతో ఉన్న గర్భిణీపై ముగ్గురు అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ సమయంలో వారు ముగ్గురూ మద్యం మత్తులోనే ఉన్నారు. ఈ రెండింటిలోనే కాదు.. ఏపీలో జరుగుతున్న అనేక అత్యాచార ఘటనల్లో నిందితులు మద్యం మత్తులో రెచ్చిపోతున్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా లభిస్తుండటంతో ఆ మైకంలో పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.” విమర్శలకు కూడా…

రైతులకు కోసం వరంగల్‌ ‌డిక్లరేషన్‌

ఏం ‌చేయబోతున్నామో ప్రకటించనున్న రాహుల్‌ ‌కెసిఆర్‌ ‌తీరువల్ల రైతులకు తీవ్రనష్టాలు వి•డియా సమావేశంలో ఎంపి కోమటిరెడ్డి యాదాద్రి భువనగిరి, ప్రజాతంత్ర, మే 3 : రైతులకు ఏమి చేయబోతున్నామనేది వరంగల్‌ ‌సభలో రాహుల్‌గాంధీ ప్రకటిస్తారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఓయూకి రాహుల్‌గాంధీ వచ్చి విద్యార్థులతో మాట్లాడుతారని స్పష్టం చేశారు. ఆయనను అడ్డుకునే హక్కు…

నేడు వరల్డ్ ‌గివ్‌ ‌డే

‘‘‌నిజానికి దాన ధర్మాలు ఆచరించడానికి పూర్వం కొన్ని నియమాలు, కట్టుబాట్లూ ఏర్పరచారు. దానము చేసే దాత, తనకు ఏ విధమైన నివారింపలేని రోగాలు లేనప్పుడు, పాప సంచితుడు కానపుడు, పాతకాలు చుట్టుకొని లేనపుడు, తాను అనేక పుణ్యాలు చేసి, సద్గుణ సంపన్నుడై ఉన్నపుడు, ధనాన్ని నీతి, న్యాయ, ధర్మ మార్గములలో సంపాదించి నప్పుడు మాత్రమే దానము చేయుటకు…

మంటలను ఆర్పే యోధులు – అగ్నిమాపక దళ ధీరులు

తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ధైర్యమనే ఉష్ణబంధక కవచం తొడుక్కొని మంటలను ఆర్పుతూ ప్రజలనే కాకుండా వారి ఆస్తిపాస్తులను కాపాడే మహత్తర విధులను నిర్వహించే అగ్నిమాపకదళ సైనికులకు మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేయాలనే సంకల్పంతో జె జె ఎడ్మండ్‌సన్‌ ‌స్థాపించిన ‘అంతర్జాతీయ అగ్నిమాపకదళ దినోత్సవాన్ని’ ప్రతి ఏటా 04 మే రోజున ప్రపంచదేశాలు నిర్వహిస్తున్నాయి. 04 జనవరి…

‌ప్రధాని మోడీకి విజన్‌ ‌కొరత

అన్ని సమస్యలకూ అదే మూలమంటూ మంత్రి కెటిఆర్‌ ‌ట్వీట్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 2 : కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్‌ ‌మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీ పాలనలో ఆక్సిజన్‌ ‌దగ్గర నుంచి బొగ్గు వరకు అన్నీ కొరతేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకు ఇచ్చే నిధుల…