NEWS

NEWS

‘గురు’తర బాధ్యత గుర్తెరగాలి..

“ఒక్కసారి ఉపాధ్యాయ వర్గం కంకణబద్దులై సమాజం పట్ల ఆలోచిస్తే మనం ఆశించిన విద్యా విధానాలు సంస్కరణలు మనమే స్వయంగా అమలులోకి తీసుకురాలేమా?విద్యారంగం కుప్పకూలితే మొత్తం వ్యవస్థ కుప్పకూలిపోతుంది. తరగతి గది నిర్వీర్యమైతే దేశమే చీకటిగా మారిపోతుంది.ఒక్కసారి అధ్యాపక వర్గం ఆలోచించి ఈ సమాజాన్ని నిలబెట్టాలన్న ధృడ సంకల్పంతో సమిష్టిగా ముందడుగు వేస్తే చిత్త శుద్ధితో విధి…

అటు ఎండలు, ఇటు రాజకీయ పార్టీలతో వేడెక్కుతున్న తెలంగాణ

తెలంగాణలో భానుడి భగభగలతో రాష్ట్రం ప్రజలు అల్లాడిపోతున్నారు. ఏ జిల్లాలో చూసినా నలబైరెండు నుండి నలబై అయిదు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అవుతుండడంతో ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. మధ్యాహ్నం పూట రోడ్లమీదకు రావాలంటేనే భయపడి పోతున్నారు. ఇంత వేడి వాతావరణం కి రాజకీయ పార్టీలు మరింతగా నిప్పు రాజేస్తున్నాయి. జాతీయ పార్టీలు ఒక పక్క, ప్రాంతీయ పార్టీలు…

కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలేవి..?

పెట్రో, వంట గ్యాస్‌ ‌ధరలతో నడ్డి విరిచారు నిజామాబాద్‌కు అర్వింద్‌ ‌చేసిందేవి• లేదు రాహుల్‌ ‌వరంగల్‌కు వొచ్చి చేసేదేవి• లేదు ఎన్నికల ముందు తెలంగాణ టూరిస్ట్ ‌స్పాట్‌గా మారింది కాంగ్రెస్‌, ‌బిజెపిలపై మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : కేంద్రం ప్రకటించిన 2 కోట్ల ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…

రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారు

‌మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : తెలంగాణలో కెసిఆర్‌ ‌పాలనతో ప్రజలు విసిగి పోయారని, ఆయనతో అయ్యేది కూడా లేదని గ్రహించారని, అందుకే ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పు బీజేపీతోనే సాధ్యమని రాష్ట్ర బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌ అన్నారు. బండి సంజయ్‌ ‌రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర మహబూబ్‌నగర్‌లో కొనసాగుతుంది. ఈ…

సీఎం కేసీఆర్‌, ‌కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలి

టిఆర్‌ఎస్‌ ‌పాలనను ప్రజలు అసహ్యించుకుంటున్నరు బీజేపీ మండల ప్రశిక్షణ శిబిరంలో బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌తాండూరు, మే 4(ప్రజాతంత్ర విలేఖరి) : సీఎం కేసీఆర్‌, ‌కేటీఆర్‌లను బంగాళాఖాతంలో కలపాలని మాజీ మంత్రి హుజురాబాద్‌ ‌బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ అన్నారు. బుధవారం వికారాబాద్‌ ‌జిల్లా తాండూరు జీపీఆర్‌ ‌గార్డెన్‌లో జరిగిన బీజేపీ మండల శిక్షణ…

దళితబందు పథకం చారిత్రాత్మకం

ఎల్లారెడ్డిపేట మండలంలో మంత్రి కెటిఆర్‌ ‌పర్యటన పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన పలుపనులను ప్రారంభించిన మంత్రి ఎల్లారెడ్డిపేట, మే 04(ప్రజాతంత్ర విలేఖరి) : తెలంగాణ రాష్ట్రంలో దళిత జాతి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌ప్రవేశపెట్టిన దళిత బందు పథకం గొప్ప చారిత్రత్మాకమైనదని మంత్రి కెటిఆర్‌ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత గడిచిన ఎనిమిది సంవత్సరాల…

రాష్ట్రానికి నేడు బిజెపి జాతీయ అధ్యక్షుడు నడ్డా..రేపు రాహుల్‌ ‌రాక

రాజుకున్న రాజకీయ వేడి బండి సంజయ్‌ ‌ప్రజా సంగ్రామ యాత్రలో పాల్గొననున్న నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 4 : రాష్ట్ర రాజకీయ వేడి రాజుకుంటున్నది. ప్రతిపక్ష పార్టీల నేతలు వరుసగా పాదయాత్రలు, కార్యక్రమాలతో అధికారపార్టీకి సవాల్‌ ‌విసరుతున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ, కాంగ్రెస్‌ అ‌గ్రనేతలు జిల్లాల్లో పర్యటించనుండడంతో రాజకీయంగా వాతావరణం మరింత వేడెక్కింది. నేడు…

కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్‌ ‌రావు

మల్యాల, మే 04(ప్రజాతంత్ర విలేకరి) : జగిత్యాల జిల్లా పర్యటనలో భాగంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామిని మంత్రి తన్నీరు హరీష్‌ ‌రావు బుధవారం దర్శించుకున్నారు. కొండగట్టు ఆలయానికి విచ్చేసిన మంత్రులు హరీష్‌ ‌రావు, కొప్పుల ఈశ్వర్‌, ‌నియోజకవర్గ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్‌కు పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.…

వైద్య రంగంలో తెలంగాణను నెంబర్‌ ‌వన్‌గా నిలపాలె

సీ సెక్షన్‌ ఆపరేషన్లు బాగా తగ్గించాలె నార్మల్‌ ‌డెలివరీ చేయిస్తే వైద్య సిబ్బందికి ఇన్సెంటీవ్‌ ‌ప్రభుత్వ హాస్పిటళ్లలో సీసీ కెమెరాలు..సమయపాలన తప్పనిసరి మందుల కొరత లేదు..డాక్టర్లు మందులు బయటికి రాస్తే కఠిన చర్యలు రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ హాస్పిటళ్లలోనే మోకాళ్ల ఆపరేషన్లు వైద్యరంగంలో డబులు ఇంజన్‌ ‌గ్రోత్‌ ‌రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ ‌చిట్టచివరి స్థానంలో.. కాంగ్రెస్‌…

కృష్ణా ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

కేంద్రం గెజిట్‌తో రాష్ట్రానికి అన్యాయంపై ఎందుకు మాట్లాడరు ? టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : కేంద్రం గెజిట్‌తో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌ప్రశ్నించారు. గెజిట్‌ అమలైతే కొత్త ప్రాజెక్టులు పూర్తి చేసే అవకాశం ఉండదనీ, జలాల హక్కుల కోసం టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం…