NEWS

NEWS

దేశద్రోహ చట్టం కేసులు నిలిపివేయండి

తుది నిర్ణయం తీసుకునే వరకు చట్ట ప్రయోగం ఆపండి సెక్షన్‌ 124ఏ ‌కింద కేసులు నమోదు కాకుండా రాష్ట్రాలను ఆదేశించండి కేంద్రం అఫిడవిట్‌పై విచారణ సందర్భంగా సుప్రీమ్‌ ‌కోర్టు ధర్మాసనం సూచన న్యూ దిల్లీ, మే 10(ఆర్‌ఎన్‌ఎ) : ‌దేశద్రోహ చట్టాన్ని పునఃపరిశీలిస్తామని కేంద్రం సోమవారం స్పష్టం చేసిన నేపథ్యంలో…దేశద్రోహం కేసులను తాత్కాలికంగా ఎందుకు నిలిపివేయకూడదో…

‘‘‌గ్యాస్‌ ‌బండ సామాన్యులకు గుదిబండ’’

ఆకాశాన్నంటుతున్న ధరలొకవైపు అదుపులేని నిరుద్యోగం ఇంకొకవైపు అవినీతి బంధుప్రీతి చీకటి బజారు అలుముకున్న ఈ దేశం ఎటు దిగజారు… అని మహాకవి శ్రీశ్రీ గారు వెలుగు నీడలు అనే సినిమా కోసం రాసిన పాట ఆచంద్రార్కం సత్యమే. అప్పుడెప్పుడో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా రాసిన పాట నేటికీ సరిపోవడం బట్టి దేశ అభివృద్ధిని అంచనా వేయవచ్చు.…

కార్పోరేట్‌ ‌కడుపు కోతలు

‘‘‌నేటి ఆధునిక కాలంలో సహజ ప్రసవాలు అనేవి మాత్రం చాలా అరుదై పోయాయి.గర్భాన్ని కోసి బిడ్డను బయటకు తీసే సిజేరియన్‌ ‌ప్రసవాలు అత్యంత సహజం అయిపో యాయి.ఈనాడుసహజ ప్రసవాలు అనేవి మాత్రం ఎక్కువగా ప్రభుత్వ ఆసుపత్రులలో మాత్రమే కనిపిస్తున్నాయి. ప్రయివేటు ఆసుపత్రులలో సిజేరియన్‌ ‌కాన్పులు అధికంగా ఉంటున్నాయి.’’ ప్రపంచంలో ఒక ప్రాణిని సృష్టించాలి అంటే కేవలం…

సిద్దిపేట స్వచ్‌ ‌బడి @ బోర్డ్ ఎగ్జామ్‌..

‌మంత్రి హరీష్‌ ‌రావు నియోజకవర్గానికి అరుదైన గౌరవం.. ఇంటర్‌ ‌బోర్డ్ ఎగ్జామ్‌లో కీలక ప్రశ్నగా ప్రస్తావన.. మంత్రి హరీష్‌ ‌రావు పేరు ప్రస్తావిస్తూ నాలుగు మార్కుల ప్రశ్నగా స్వచ్‌ ‌బడి వ్యాసం లక్షలాది మంది విద్యార్థులకు చేరిన స్వచ్ఛ ప్రయోగశాల పుర ప్రజల చైతన్యానికి గొప్ప గౌరవం..అభివృద్ధి సార్థకతకు నిదర్శనం ప్రజల భాగస్వామ్యానికి  దక్కిన గౌరవం…

గ్యాస్‌ ‌ధరలపై మహిళా కాంగ్రెస్‌ ఆం‌దోళన గాందీభవన్‌ ‌నుంచి ర్యాలీ

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : డీజిల్‌, ‌పెట్రోల్‌, ‌గ్యాస్‌, ‌నిత్యవసర ధరల పెంపునకుఎ నిరసనగా మహిళా కాంగ్రెస్‌ ‌నేతలు రోడ్డెక్కారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలంటూ ఆందోళన నిర్వహించారు. సోమవారం గాంధీ భవన్‌ ‌నుంచి మొజాంజాహి మార్కెట్‌ ‌వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. నిత్యవసర ధరలు పెంచి కేంద్ర సర్కార్‌ ‌పేదల నడ్డి విరిచిందని…

వైద్యరంగంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

అమీర్‌పేట్‌ ‌పిహెచ్‌సిని సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : వైద్య రంగంలో మౌలిక వసతులు కల్పించడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ అవి•ర్‌పేట్‌ ‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన సందర్శించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి సమస్యలు…

కామారెడ్డి ఘటనలో పోస్ట్ ‌మార్టమ్‌ పూర్తి

బంధువులకు శవాలు అప్పగింత ఘటనపై స్పీకర్‌, ‌మంత్రి వేముల, ఎంఎల్‌సి కవిత దిగ్భ్రాంతి ప్రమాద మృతులకు 2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని మోడీ కామారెడ్డి, ప్రజాతంత్ర, మే 9 : కామారెడ్డిలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి పోస్టుమార్టం పూర్తయింది. పోస్టుమార్టం అనంతరం 9 మృతదేహాలనూ పోలీసులు వారి…

పచ్చి అబద్ధాలతో బిజెపి ప్రచారం

పాలమూరు పచ్చబడుతుంటే ఏడుపు ముందు కృష్ణా జలాల్లో వాటా తేల్చండి పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వండి బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌నారాయణపేట, ప్రజాతంత్ర, మే 9 : పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్‌ ‌ధ్వజమెత్తారు. పాలమూరు పచ్చబడుతుంటే…

200 ‌మంది రైతులకు భూయాజమాన్య హక్కు

రైతులకు మంత్రి కెటిఆర్‌ ‌హావి• నారాయణపేటలో గోల్డ్‌స్టాక్‌ ‌మార్కెట్‌కు శంకుస్థాపన ఉద్యోగ సాధనే లక్ష్యం కావాలి యువత చదువు పైనే దృష్టి సారించాలి : మంత్రి కెటిఆర్‌ నారాయణపేట/మహబూబ్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, మే 9 : ఇంటింటికి తాగునీరు ఇచ్చే మిషన్‌ ‌భగీరథ పథకానికి ప్రారంభోత్సవం చేసుకున్నామని, అతి త్వరలోనే ప్రతి రోజూ ప్రతి ఇంటికి మంచినీరు…

26‌న రాష్ట్రానికి ప్రధాని మోదీ

రామగుండం ఫర్టిలైజర్స్ ‌ప్రారంభం, ఐఎస్బీ రజతోత్సవ వేడుకలకు హాజరు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ఈనెల 26న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నట్లు సమాచారం. ఐఎస్బీ 50 ఏళ్ల వేడుకలతో పాటు రామగుండం ఫర్లిలైజర్స్ అం‌డ్‌ ‌కెమికల్స్ ‌లిమిటెడ్‌ ‌ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి కేంద్ర పెట్రోలియం,…