NEWS

NEWS

మంత్రి హరీష్‌రావు చొరవతో రూ.25లక్షలతో.. మహాత్మా…. మహాద్బుతం…

అహింసా మూర్తికి… ఆత్మీయతతో… సిద్ధిపేటలో మహాత్ముని విగ్రహం మహా వైభవం ఆవిష్కరించనున్న మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 31 (ప్రజాతంత్ర బ్యూరో): స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రత్యేక చొరవతో సూడా ఆధ్వర్యంలో 25లక్షల రూపాయలతో సిద్ధిపేటలో గాంధీ జంక్షన్‌ ‌సుందరీకరణలో భాగంగా అభివృద్ధి జరిగింది. ఇటీవల గాంధీ అసోసియేషన్‌…

దేశానికి అన్నంపెట్టే స్థాయికి తెలంగాణ

సిద్ధిపేట జిల్లా వ్యవసాయ రంగంలో ఆదర్శంగా ఉండాలి వానా కాలం సాగు సన్నాహాక సమావేశంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీష్‌రావు సిద్ధిపేట/గజ్వేల్‌,‌ప్రజాతంత్ర,మే 31 : వ్యవసాయ రంగంలో సిద్ధిపేట జిల్లా ఆదర్శంగా ఉండేలా వైవిధ్యభరితమైన పంటలను పండించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌లోని మహతి ఆడిటోరియంలో…

కొరకాసుతో తలగోక్కున్న రేవంత్‌ ‌రెడ్డి -ఇమేజి డామేజీ !

వెలమలు – రెడ్లెప్పుడు అధికారంలో లేరని… మీ జనాభా ఎంత మీ సీట్లెన్ని ? తెలంగాణ పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ఏ జోష్‌ ‌లో ఉండి మాట్లాడాడో కాని రెడ్ల అధికారం గురించి రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అద్యక్షుడి…

బాల లందరికీ విద్య ఉత్త మాటేనా? చిన్నారుల భవిష్యత్తు అంధకారమేనా!

నేడు అంతర్జాతీయ బాలల దినోత్సవం నిరక్షరాస్యత నిర్మూలనే ధ్యేయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నా- దేశంలో బాలలందరికీ విద్య గగన కుసుమమే అవుతోంది. సార్వత్రిక విద్యా వ్యాప్తికి ప్రభుత్వాలు పలు పథకాలు చేపట్టినా ఇంకా అధిక శాతం పిల్లలు విద్యాగంధం లేక బాలకార్మికులు గానే ఉండి పోతున్నారు. బాలల శ్రేయస్సుకు…

నేటి బాలలే..భావి దివ్వెలు

ఇల నడయాడే పిల్లలు దైవానికి ప్రతిరూపాలు విధాతకు ప్రతిబింబాలు విశ్వ ప్రేమలకు ప్రతీకలు నేటి చిన్నారి బాలలు భావి భారత పౌరులు జాతి భాగ్య విధాతలు సమసమాజ నిర్మాతలు నవయుగ రథసారథులు ఆ చూపులు కురిసే వెన్నెల ఆ పదాలు పారే హిమజల ఆ స్వరాలు వేకువ రాగాలు ఆ స్పర్శలు చల్లని సమీరాలు ఆ…

కమ్యూనిటీ రేడియో ..!

సమాజానికి అవసరమైన ప్రోగ్రామింగ్‌ ‌ద్వారా సానుకూల మార్పునకు మద్దతు చిన్నది ఏదైనా అందంగా ఉంటుందని నానుడి. భారతదేశంలో కమ్యూనిటీ రేడియో కథ ఈ నానుడికి సరిగ్గా సరిపోతుంది. కమ్యూనిటీ రేడియో శక్తి అంతా సానుకూల సామాజిక లక్ష్యాల దిశగా సమాజాన్ని ప్రభావితం చేయడం, సానుకూల మార్పు ద్వారా ప్రజా భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడంలోనే ఉంది.ఇప్సోస్‌ ‌కోసం బిల్‌…

ఈ ప్రభుత్వం రైతు పక్షపాతి..! మంత్రి హరీష్ రావు

  రాష్ట్రం లో అతి తక్కువగా వరి సాగు చేసినా జిల్లా సంగారెడ్డి.. ఇక్కడ రైతులు వాణిజ్య పంటల సాగు చేస్తున్నారు..అని మంత్రి హరీష్ రావు అన్నారు. మంగళ వారం సంగారెడ్డి జిల్లా స్థాయి వానాకాలం సాగు సన్నాహక సమావేశం లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పచ్చి…

ఉచిత విద్యుత్‌ ‌పేర స్కామ్‌..‌ డిస్కమ్‌లను నష్టాల్లోకి నెట్టారు

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 30 : కేంద్రం నిధులను దారిమళ్లిస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. అలాగే తెలంగాణలో ఉచిత విద్యుత్‌ ‌పేరిట స్కామ్‌ ‌జరుగుతుందన్నారు. డిస్కంలను నష్టాల్లోకి నెట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్‌ ‌చార్జీలను పెంచి ప్రజల నడ్డి విరిచారన్నారు. కవి•షన్ల…

అన్నదాతను గౌరవిస్తే మనల్ని మనం గౌరవించుకున్నట్లు

8 ఏండ్లలో వ్యవసాయ రంగానికి రూ.3.75 లక్షల కోట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి జగిత్యాల, మే 30(ప్రజాతంత్ర ప్రతినిధి) : అన్నదాతను గౌరవిస్తేనే మనల్ని మనం గౌరవించుకున్నట్లని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి అన్నారు. సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని విరుపాక్షి గార్డెన్‌లో వ్యవసాయ సన్నద్ధ సమావేశానికి సాంఘిక సంక్షేమ శాఖ…

రైతు నేత రాకేశ్‌ ‌తికాయత్‌పై సిరా దాడి

బెంగుళూరులో వి•డియా సమావేశంలో ఘటన పోలీసులకు ఫిర్యాదుతో ముగ్గురు అరెస్ట్ బెంగళూరు, మే 30 : భారతీయ కిసాన్‌ ‌యూనియన్‌(‌బికెయు) నేత రాకేష్‌ ‌తికాయత్‌పై బెంగళూరులో నిరసనకారులు సిరాతో దాడి చేశారు. వి•డియా సమావేశంలో తికాయత్‌ ‌మాట్లాడుతుండగా ఈఘటన జరిగింది. తెలిసిన వివరాల ప్రకారం..కర్ణాటకలో ఒక రైతు నేత డబ్బులు తీసుకుంటున్నట్లు ఇటీవల స్టింగ్‌ ఆపరేషన్‌లో…