NEWS

NEWS

ఎనిమిదేళ్లలో ఐటిలో అగ్రగామిగా..

కొరోనా కష్టాల్లోనూ అంచనాలకు మించిన ప్రగతి జాతీయ సగటు కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి రాష్ట్ర ఐటి వార్షిక నివేదిక విడుదల చేసిన మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీరంగంలో అద్భుతమైన పురోగతి సాధించామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. 2021-22…

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో తెలంగాణ

అప్పుల కుప్పగా మార్చిన సిఎం కెసిఆర్‌ మండిపడ్డ మాజీ మంత్రి, బిజెపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌హనుమకొండ, ప్రజాతంత్ర, జూన్‌ 1 : ‌రాష్ట్రంలో పరిపాలించటం చేతకాక సీఎం కేసీఆర్‌ ఇతర రాష్ట్రాల్లో తిరుగుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ‌విమర్శలు గుప్పించారు. ఇటీవల వరుసగా చేపట్టిన యాత్రలు అందులో భాగమేనని అన్నారు. బుధవారం వి•డియాతో…

రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా రోడ్‌మ్యాప్‌

‌కీసరలో కాంగ్రెస్‌ ‌రెండ్రోజుల చింతన్‌ ‌శిబిరం పతాకావిష్కరణతో ప్రారంభించిన సిఎల్‌పి నేత భట్టి శిబిరానికి దూరంగా పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌చింతన్‌ ‌శిబిర్‌ ‌తీసుకునే నిర్ణయాలు రాబోయే ఎన్నికలకు రోడ్‌ ‌మ్యాప్‌గా ఉంటాయని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ప్రధానంగా ఆరు అంశాలపై చర్చ ఉంటుందన్నారు. ఉదయ్‌పూర్‌…

రైతులతో చర్చించి… డిస్ట్రిబ్యూటరీ, మైనర్‌ ‌కాలువలకు అవసరమైన భూసేకరణ చేపట్టాలి

అధికారులకు మంత్రి హరీష్‌రావు ఆదేశం సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో) : సిద్ధిపేట నియోజకవర్గ పరిధిలోని సాగునీటి ప్రాజెక్టులలో డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మైనర్‌ ‌కాల్వలు మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అవసరమైన భూసేకరణ చేపట్టాలని అధికారులకు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఆదేశించారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో…

దేశ సేవలో ముందుండాలి

సివిల్స్ ‌విజేతలకు మంత్రి హరీష్‌ ‌రావు అభినందనలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 1: ‌సివిల్స్ ‌విజేతలు తమ ఉద్యోగ నిర్వహణలో దేశం కోసం పనిచేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. దేశానికి అత్యున్నత సేవలు అందించాలని మంత్రి ఆకాంక్షించారు. ఇటీవల విడుదలైన సివిల్స్ ‌ఫలితాల్లో ర్యాంకులు సాధించిన పలువురికి రాష్ట్ర ఆర్థిక శాఖ…

ఇం‌త తొండి నేతల్ని నేనెక్కడ చూడలే..!

బిల్లులు ఇవ్వడం లేదంటూ గోబెల్స్ ‌ప్రచారం వారం రోజుల పనుల బిల్లులే పెండింగ్‌లో ఉన్నాయి… రూపాయితో సహా ఇస్తాం కేంద్రం నుంచి 34వేల కోట్లపై చిలుకు గ్రాంట్స్ ‌రావాలె.. బండి, రేవంత్‌పై మంత్రి హరీష్‌రావు ఫైర్‌ ‌మాకు సర్పంచులపై గౌరవం ఉంది… బిజెపి, కాంగ్రెస్‌ ‌నేతలు రెచ్చగొడుతున్నారు: మంత్రి దయాకర్‌రావు సిద్ధిపేట, జూన్‌ 1(‌ప్రజాతంత్ర బ్యూరో)…

పోటాపోటీగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

“ఒక వైపు తెలంగాణపైన సవతితల్లి ప్రేమ కనబరుస్తున్న కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఏనాడులేని విధంగా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను నిర్వహిస్తుందని టిఆర్‌ఎస్‌ ‌శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తెలంగాణ ఏర్పడడం తమకు ఎంతమాత్రం ఇష్టంలేదన్న రీతిలో తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ విమర్శించిన వీరికి తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు చేసే అర్హత లేదని…

జయహో… తెలంగాణ

అవును నిజమే ! ఇది చిరస్మరణీయ దినం అమరుల స్మరించే క్షణం వీరుల స్తుతించే సమయం రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా జరుపుకునే తరుణం అలాగే తెలంగాణ స్థితిగతులపై సమీక్ష చేసుకోవాల్సిన సందర్బం కోట్లాడి సాదించుకున్న రాష్ట్రం కొత్తపుంతలు తొక్కలే సరికదా ! మరింత మసకబారుతున్న వైనం ఎనిమిదేళ్ల పాలన గడిచినా బంగారు తెలంగాణ కాకపోగా…

ఎనిమిదేళ్ల తెలంగాణ ఎవరికి సంతోషాలు మిగిల్చింది ?

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి అప్పుడే ఎనిమిదేళ్లు గడిచింది. ఊరికే రాలేదు ఈ రాష్ట్రం.  అనేక వర్గాల వారు రైతులు మొదలు రాజకీయ నేతల వరకు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రం కోసం దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటాలు చేసి  సాధించుకున్న తెలంగాణ ఇది. కేంద్రం లోని యుపిఏ ప్రభుత్వం  ఉద్యమాలను అణిచి వేయాలని కమిటీలు…

ఎనిమిదేండ్ల తెలంగాణ సాక్షిగా.. పోరాటం ఇక మిగిలే ఉంది..!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం పలు దశలుగా సుదీర్ఘకాలంగా వివిధ రూపాల్లో నడిచిన పోరాట ఫలితం అనేది చారిత్రక సత్యం. ఏక వాక్యంలో చెప్పాలంటే 60 సంవత్సరాలుగా సాగిన ప్రజా పోరాటాల అంతిమ విజయమే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఉప్పెనలా ఎగిసిపడిన అనేక పోరాటాలు, అనేక ఆటుపోట్లు, వాదప్రతివాదనలు, చర్చోప చర్చలు, సమాలోచనలు, రాజకీయ ఒప్పందాలు, అవకాశవాద…