NEWS

NEWS

భదాద్రి వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి

వరద ముంపులోనే మారుమూల గ్రామాలు చెరువులను తలపిస్తున్న పంటపొలాలు పునరావాస కేంద్రాల్లోనే వరదముంపు బాధితులు కేంద్రాలను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్‌, ‌కలెక్టర్‌ అనుదీప్‌ భద్రాచలం, ప్రజాతంత్ర, జూలై 12 : ఎడతెరుపు లేకుండా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. ప్రమాదస్థాయి చేరుకోవడంతో దిగువ ప్రాంతాలకు నీటిని విడుదల చేస్తున్నారు.…

బైద్యనాథ్‌ ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు

రాంచి, జూలై 12 : ప్రధాని మోదీ మంగళవారం దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన  బాబా బైద్యనాథ్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.  జార్ఖండ్‌  ‌పర్యటనలో భాగంగా ఈ ఆలయాన్ని  సందర్శించారు. ఈ  అలయాన్ని సందర్శించిన తొలి ప్రధాని మోడీనే కావడం విశేషం. ఈ సందర్భంగా 11 మంది అర్చకులు శంఖం ఊదుతూ, పుష్పాలతో ఆయనకు…

‌ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సి ఉంది

రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందాం ద్రౌపది ముర్ముకు మద్దతు పలికిన సిఎం జగన్‌ ఆమెకు మద్దతుగా సభ నిర్వహణ..ఘనంగా సన్మానం మోదీ తరఫున కృతజ్ఞతలు తెలిపిన కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అమరావతి,జూలై12 : ద్రౌపది ముర్మును గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని సిఎం జగన్‌ అన్నారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళను గెలిపించుకుందామని సూచించారు. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు,…

తీవ్ర అల్పపీడనంగా మారిన అల్పపీడనం

నేడు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 12 : రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం మంగళవారం తీవ్ర అల్పపీడనంగా మారిందని, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. షెయర్‌ ‌జోన్‌, ‌ద్రోణి ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉందని,…

18 ‌నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

అదే రోజు రాష్ట్రపతి ఎన్నిక 17న అఖిలపక్ష భేటీలో ప్రసంగించనున్న మోదీ ఆగస్ట్ 13 ‌వరకు సమావేశాలు జరిగే అవకాశం న్యూ దిల్లీ, జూలై 12 : పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. అదేరోజు రాష్ట్రపతి ఎన్నిక జరుగుతున్నందున అందుకు అనుగుణంగా సమావేశాలను ప్రారంభిస్తున్నారు. సమావేశాలకు ముందుగా కేంద్ర ప్రభుత్వం…

పోడు భూముల పోరు

‘వాళ్లు అడవి బిడ్డలు ఈ దేశ మూల వాసులు వనసంపదకు వారసులు అనాదిగా పోడుభూములు ఆసరాగా బతుకుతునోళ్ళు ఇపుడు… దోపిడీ మరిగిన రాజ్యం అటవి భూములపై కన్నేసి తేరగ కాజేయ పూనుకుంది పట్టాల హామీల పాతరేసి ఖాకీ మూకలను ఎగదోసి గిరిజన మహిళలు,తల్లుల్ని బట్టలు ఊడేటట్టు చితక్కొట్టి చీకటి కటకటాల్లోకి నెట్టేసింది పాలకుల పాశవికత్వానికి పూరి…

సింహాద్రి అప్పన్నకు సంప్రదాయ చందనోత్సవం… భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం

‘‘ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖమ్‌ ‌నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమా మ్యహమ్‌’’… ‘‘‌సుందరాయ శుభాంగాయ మంగళాయ మహౌజసే సింహశైల నివాసాయ శ్రీనృసింహాయ మంగళమ్‌’’… దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన సింహాచల క్షేత్రంలో స్వామి వారికి ఆషాఢ పౌర్ణమి నాడు చందనోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వైశాఖ మాసంలో అక్షయ తృతీయ…

త్వరలో 800 కోట్లకు ప్రపంచ జనాభా..

“ప్రపంచ దేశాల జనాభాతో అంతర్జాతీయ వలసలు ముడిపడి ఉంటాయని, 2000-20 మధ్య కాలంలో సంపన్న దేశాలకు 80.5 మిలియన్ల ప్రజలు వలసలు వెళ్లారని, దీనితో ఆ దేశాల్లో మరణాల రేటు కన్న జననాల రేటు పెరగడం గమనించారు. గత కొన్ని ఏండ్లుగా అధిక ఆదాయ దేశాల్లో జనాభా పెరగడానికి ప్రధాన కారణంగా విదేశీ వలసలు నిలుస్తున్నాయి.…

నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని పాఠశాలల ఖాతాల్లో నిల్వ ఉన్న నిధులను విద్యాశాఖ వెనక్కి తీసు కోవ డంతో ప్రధానో పాధ్యా యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వున్నారు. కొన్ని సంవత్స రాలుగా పాఠశాలల ఖాతాల్లో ఉన్న నిధులను గత విద్యా సంవత్సరం మార్చి, ఏప్రిల్‌ ‌చివరిలో విద్యాశాఖ వాపసు తీసుకుంది. వీటిని వినియోగించుకునే అవకాశం…

నవజీవన వేదం..!

కంటిలో  రెటీనా పొరను కరెన్సీ తెరలు కమ్మినాక నీ ప్రతి వీక్షణంలో.. కపటపు క్రీనీడలు తప్పా ! కరుణ కాంతికి జాడెక్కడిది ? మస్తిష్కవేళ్ళ మొదళ్లలో మౌఢ్యకుళ్లు అల్లుకున్నాక నీ ప్రతీ ఆలోచనలో… అంతరాల దొంతరలే తప్పా! సమైక్య జీవనకు చోటెక్కడిది? నవనాడులు మూలాల్లో స్వార్థ వ్యర్థాలు పోగయ్యాక నీ ప్రతీ అడుగులో.. విద్రోహ ముద్రికలే…