Day April 2, 2026

అంత్యకాలం!

మెరుపు తీగెలు  “చంపేశారు!”           “ఎలా?”           “కొట్టి చంపేశారు!”           “మనుషులేనా?”           “మనుషులే మనుషుల్ని కొట్టి చంపేశారు!”           “తప్పుకదా?”           “కాదనే అంటున్నారు!”           “ఎందుకు?”           “అతను అన్యమతస్తుడు!”           “కాదు, అతను మన హిందువేనట కదా?”           “కావచ్చు, కాని అతను మతం మారాడు మరి!”           “పాపం!”           “ఊ… పాపమే చేశాడు…”           “పాపమే యెందుకు చేశాడు?”           “కష్టాలు తీరుతాయని మతం మారాడు!”           “కాని…

విశ్వంభరపు విశాల దృశ్యం

కవిలోపల ఉవ్వెత్తున ఎగిసే భావాల ప్రవాహం కవిత్వం. ఆ ప్రవాహం కొన్నిసార్లు సున్నితమైన వాగులా పారుతుంది అది సరళత. అదే ప్రవాహం కొన్నిసార్లు గంభీరమైన సముద్రంలా విస్తరిస్తుంది అది క్లిష్టత. సరళంగా రాయడం కష్టం , క్లిష్టంగా రాయడం సులభం. డాక్టర్ సి.నారాయణరెడ్డి తనరచనల్లో సరళతకే అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. అలతి అలతి మాటల్లో గేయలక్షణాల్నిసంతరించుకుని…

మన తెలుగు ‘వాల్ట్ విట్మన్’

సంజయ్ ఖాన్ ఈమధ్యే వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ‘ఆ వెన్నెల రాత్రులు’ నవల చదవడం పూర్తయ్యింది. ఇదొక జ్ఞాపకాల దొంతర. మనిషికి ప్రకృతితో ఉన్న అంతరార్థాన్ని తెలియజెప్పే బహిరంగ సంభాషణ. చదువుతున్నంతసేపు అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ నా పక్కనే ఉన్నట్లు, ఆయన ఆత్మ ఈ పుస్తకంలో పరిమళిస్తున్నట్లు అనిపించింది. చదివిన తరువాత విట్మన్ కు, భద్రుడికి మధ్య ఉన్న…

Broiler Prices | చికెన్ బంద్‌తో దిగివచ్చిన పౌల్ట్రీలు

Poultry companies to reduce broiler prices

డిమాండ్లు అంగీకరించినట్లు ట్రేడర్స్ వెల్లడి Poultry companies to reduce broiler prices :  చికెన్ సెం టర్ల బంద్ దెబ్బకు పౌల్ట్రీ కంపెనీలు దిగివ చ్చాయి. బర్డ్ ధరను రూ.185 నుంచి రూ. 125కి తగ్గించాయి. చికెన్ సెంటర్ల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్‌ను గతంలో మాదిరిగా నే కిలోకు రూ.15, ఆపైన ఇచ్చేందుకు ముం…

దోమతెర కప్పుకుని ఎమ్మెల్యే నిరసన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: నగరంలో దోమల సమస్యను ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. దోమ తెర ధరించి, ఫాగింగ్ యంత్రంతో అసెంబ్లీ వద్దకు వచ్చారు. అనుమతి లేదని ఎమ్మెల్యేను మార్షల్స్ అడ్డుకున్నారు. ఆయన వద్ద నుంచి దోమ తెర లాక్కునేందుకు యత్నించారు. దీంతో మార్షల్స్‌పై సుధీర్‌రెడ్డి ఆగ్రహం…

కాళేశ్వరం పేరుతో ప్రజాధనం లూటీ

– కేసీఆర్ ఇష్టానుసారం కాళేశ్వరం నిర్మాణం – ఏటీఎంలా ప్రాజెక్టును వాడుకున్నారు – ఐదు మండలాలపై నాడు నోరు మెదపలేదు – అవినీతిపై కేసీఆర్‌ను జైలుకు పంపుతామన్న కాంగ్రెస్ – రాజ్యసభలో సురేష్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం న్యూదిల్లీ, ఏప్రిల్ 2: రాజ్యసభలో అమరావతి బిల్లుపై చర్చ సందర్భంగా గత …

నవ వధువు ఆత్మహత్య

– కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసుల దర్యాప్తు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నవ వధువు ఆత్మహత్య కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న నెల రోజులకే ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగిని బలవన్మరణానికి పాల్పడింది. 2020లో సోషల్ మీడియా ద్వారా బీహార్‌కు చెందిన ఇషికా యాదవ్, మధ్యప్రదేశ్‌కు చెందిన నీరాజ్…

సమస్యల ‘ధరణి’ని బంగాళాఖాతంలో వేశాం

అసెంబ్లీ సమావేశాల్లో ఉగ్రవాదుల్లా ప్రతిపక్ష నాయకులు ప్రజా ప్రభుత్వానికి మీ దీవెనలు కావాలి విఠాయిపల్లిలో ’భూభారతి’ ప్రారంభించిన మంత్రి పొంగులేటి ఆమనగల్లు, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2 : పదేండ్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించని ‘ధరణి’ని బంగాళాఖాతంలో పడేశామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన మేరకు రెవెన్యూ శాఖలో విప్లవాత్మక…

కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి

పార్టీ శ్రేణులకు బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీష్‌రావు పిలుపు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 2: కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను సోషల్ మీడియా వేదికగా ఎండగట్టాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ టి.హరీష్‌రావు (Harish rao )పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పటాన్‌చెరు నియోజకవర్గం బొల్లారంనకు చెందిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్…