Day March 30, 2026

జీ.ఓ.317ను వెంటనే రద్దు చేయాలి

– వన్‌టైం రిలీఫ్‌ ‌కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్‌ ‌చేయాలి – గతంలో పిసిసి చీఫ్‌గా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి – సిఎం రేవంత్‌ ‌రెడ్డికి కవిత బహిరంగ లేఖ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: జీ.ఓ. నం.317 బాధితులకు వన్‌టైం రిలీఫ్‌ ‌కింద స్వస్థలాలకు ట్రాన్స్‌ఫర్‌ ‌చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్‌ ‌చేశారు. ఈ మేరకు…

ఖర్గ్ ‌ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటాం

– అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ‌సంచలన ప్రకటన వాషింగ్టన్‌,‌ మార్చి 30: ఇరాన్‌కు అత్యంత కీలకమైన, ఆర్థిక జీవనాడి అయిన ఖర్గ్ ‌ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌పేర్కొన్నారు. ఒక్కసారి తీవ్ర దాడులు మొదలుపెడితే, ఖర్గ్ ‌ద్వీపాన్ని చాలా తేలికగా స్వాధీనం చేసుకుంటామని అన్నారు. ’ఖర్గ్ ‌ద్వీపాన్ని…

యుద్ధం ఆపేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలి

– అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టిన భట్టి విక్రమార్క – ఏకగ్రీవంగా ఆమోదించిన సభ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ మద్య మొదలైన యుద్దం అనేక రూపాంతరాలు చెంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. క్రూడాయిల్ ఉత్పత్తి, రవాణాలపై యుద్దం ప్రభావం చూపుతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన వ్యక్తం…

అడ్వకేట్స్ రక్షణ అందరి బాధ్యత

– అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుపై మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, ఇది బాధాకరమని, వారి రక్షణ మనందరి బాధ్యత అని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గం రామగిరి మండలంలో పట్టపగలే…

బీహార్‌ ‌శాసనమండలికి నితీశ్‌ ‌రాజీనామా

– బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ ‌కూడా.. పాట్నా, మార్చి 30: బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ‌శాసనమండలికి సోమవారం రాజీనామా చేశారు. ఈనెల‌ 16వ తేదీన ఆయన రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక అనంతరం రాజ్యంగ నిబంధనలకు అనుగుణంగా నితీష్‌ ‌కుమార్‌  శాసనమండలికి రాజీనామా చేశారు. రాజ్యసభకు ఎన్నికైన 14 రోజుల్లో నితీష్‌ ‌శాసనసభ సభ్యత్వాన్ని…

ఉద్యమకారుల ముందస్తు అరెస్టులు అనైతికం

– తెలంగాణ జాగృతి రంగారెడ్డి అధ్యక్షుడు కప్పాటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తెలంగాణ ఉద్యమ నాయకులను, ఉద్యమకారులను ముందస్తుగా గృహ నిర్బంధం చేయడం అప్రజాస్వామిక, అనైతిక చర్య అని ఉద్యమ నాయకుడు, తెలంగాణ జాగృతి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కప్పాటి పాండురంగా రెడ్డి విమర్శించారు. ప్రజాస్వామ్య పద్ధతిలో…