Day March 30, 2026

మంత్రులంద‌రం నిబ‌ద్ధ‌త‌తో పనిచేస్తున్నాం

– రూ.22,500 కోట్లతో ఇందిరమ్మ ఇళ్లు – నగరంలో ట్రాఫిక్‌ను నియంత్రిస్తాం – పాత బస్తీలో అండర్ గ్రౌండ్ విద్యుత్ వ్యవస్థ, – దేశానికి ఆదర్శంగా మెట్రో వ్యవస్థ – రాష్ట్రంలో ఎక్కడా నీటి కొరత లేకుండా చూస్తాం – రిటైర్మెంట్ ఉద్యోగులు బాధపడొద్దు – ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో డిప్యూటీ సీఎం హైదరాబాద్,…

ఎమ్మెల్యే హరీష్‌రావు ఆరోపణలు అవాస్తవం

– రాఘవ కన్స్ట్రక్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: తమ కంపెనీ కార్యకలాపాలపై ఎమ్మెల్యే హరీష్‌రావు చేసిన ఆరోపణలను తాము ఖండిస్తున్నామని రాఘవ కన్‌స్ట్రక్షన్స్ కంపెనీ తెలిపింది. రాఘవ కన్‌స్ట్రక్షన్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు ఇప్పటివరకు మైన్స్ అండ్ జియాలజీ శాఖ నుండి ఎలాంటి నోటీసులు తమ కార్యాలయానికి గానీ, తమ…

కాళేశ్వరంతో లక్షకోట్లు ప్రజాధనం వృధా

– రాజ్యసభలో కేంద్ర మంత్రి పాటిల్‌ ‌వ్యాఖ్యలు న్యూదిల్లీ, మార్చి 30: కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్ర జల్‌ ‌శక్తి మంత్రి సి.ఆర్‌.‌పాటిల్‌ ‌సోమవారం రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. లక్షల కోట్ల ప్రజాధనం వృథాగా నీళ్లలో పోశారని మండిపడ్డారు. కాళేశ్వరం వైఫల్యానికి ప్లానింగ్‌, ‌డిజైన్‌ ‌లోపాలే కారణమని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును జాతీయ…

ఆయుధాలు వీడి జ‌న‌జీవ‌న స్ర‌వంతిలో చేరండి

– అజ్ఞాత మావోయిస్టుల‌కు డీజీపీ పిలుపు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: అజ్ఞాతంలో ఉన్న సిపిఐ (మావోయిస్టు) పార్టీ నాయకులు, కేడర్ వెంటనే హింస మార్గాన్ని విడిచిపెట్టి, ఆయుధాలు సమర్పించి ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలోకి చేరి సురక్షితమైన, గౌరవప్రదమైన, అర్థవంతమైన జీవితం గడపాలని డీజీపీ శివ‌థ‌ర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  గతంలో ఇచ్చిన పిలుపు…

అంతమా?.. ఆరంభమా??

– ఆరు దశాబ్దాల మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరుకుందా? – హసేవ్ సెగలు.. కార్పొరేట్ నీడల మాటున నిప్పు రాజుకుంటుందా? – కొత్త పంథాలో పోరాటానికి ఊపిరి పోస్తారా? – అమిత్ షా ‘మావోయిస్టు ముక్త్ భారత్’ ప్రకటన నేపథ్యంలో ‘ప్రజాతంత్ర’ ప్రత్యేక కథనం              …

కాగ్ నివేదికతో కళ్లు తెరవండి

– కాంగ్రెస్ పాలనలో గాడితప్పిన ఆర్థిక క్రమశిక్షణ – ప్రభుత్వాన్ని కడిగి పారేసిన కాగ్ – అవాస్తవిక బడ్జెట్ అన్నది సుస్పష్టం – అప్పులు తెచ్చినా ఆస్తులు పెంచలేదు – రాష్ట్ర పరపతిని దెబ్బతీయొద్దు – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30: రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్ధిక…

 కేయూ బడ్జెట్.. రూ.331 కోట్లతోప్రతిపాదన

 కాళోజీ జంక్షన్ /హన్మకొండ ప్రజాతంత్ర, మార్చి 30 : కాకతీయ విశ్వవిద్యాలయం 2026 – 27 ఆర్థిక సంవత్సరానికి రూ. 331.99 కోట్లతో అంచనా బడ్జెట్ ను ప్రతిపాదించింది. సోమవారం ఉదయం వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో 41 వ అకడమిక్ సెనెట్ సమావేశం లో…

ఉద్యకారులు లేకుంటే సీఎం, మంత్రులు ఉండేవారా?

– వారికిచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలి – మండలిలో విజయశాంతి సంచలన వ్యాఖ్యలు హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,మార్చి30: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలను వెంటనే నెరవేర్చాలని రాష్ట్ర ప్రభుత్వానికి కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ విజయశాంతి విజఙప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ఎమ్మెల్సీ విజయ శాంతి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయినా.. ఇంకా ఉద్యమకారులకు న్యాయం…

భూ బాధితుల‌కు అండ‌గా వుంటాం: కేటీఆర్‌

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 30ః వట్టినాగులపల్లిలో భూ నిర్వాసితులకు అండగా వుంటామ‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. సోమ‌వారం ఆయ‌న మీడియాతో  మాట్లాడుతూ 1960 నుంచే ఇక్కడ సతీష్ షా కుటుంబానికి భూమి ఉంది. ఇప్పటి వరకు వారి పేరు మీదనే భూమి ఉంది. 60 సంవత్సరాలుగా ఈ భూమిలో వారు నివసిస్తున్నారు.…