Day March 30, 2026

చర్చల ద్వారా సమస్యల పరిష్కారం

– ప్రజలను చంపేవారు దేశ భక్తులు ఎలా అవుతారు – సమాంతర ప్రభుత్వాలు నడిపిన మావోయిస్టులు – నక్సల్స్ పై హోం మంత్రి అమిత్ షా న్యూదిల్లీ, మార్చి 30: చర్చల ద్వా రానే ఏ సమస్యకైనా పరిష్కారం సాధ్యమని.. తుపాకులతో కాదని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ప్రజలను చంపేవారు దేశ…

కుటుంబ భూ సమస్యను రాజకీయం చేయడం తగదు

– మంత్రి పొంగులేటి, వారి కుటుంబానికి సంబంధం లేదు – కేటీఆర్, హరీష్ రావులు ఒకవైపే విని ఆరోపణలు చేయడం న్యాయమా? – మాకు చట్టబద్దంగా ఇచ్చిన భూమిలోనే డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టామన్న సిద్ధార్థ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: వట్టినాగులపల్లి సర్వే నెంబర్ 245 వ్యవసాయ భూమి లో జరుగుతున్న భూ వివాదానికి రెవెన్యూ…

ఫార్మసిస్ట్/అసిస్టెంట్ పోస్టులకు జాబ్ మేళా

– 100 పోస్టుల భర్తీ హైదరాబాద్, ప్రజాతంత్ర‌, మార్చి 30: ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాjáYTమెంట్ బ్యూరో/ఎంసీసీ ఆధ్వర్యంలో మెడ్‌ప్లస్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఉదయం 11 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నది. ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ఎంప్లాjáYTమెంట్ బ్యూరో యూఈఐజీబీ-ఎంసీసీ కార్యాలయంలో ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. మెడ్‌ప్లస్…

మార్పు కోసం ఓటు – కాంగ్రెస్‌తోనే భవిష్యత్తు

– పదేళ్ళ ఎల్‌డిఎఫ్ పాలనకు ముగింపు పలకాలి – కేరళంలో మార్పు కోసం యుడిఎఫ్‌ను గెలిపించాలి – రాహుల్‌తో బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: కేరళం ప్రజలారా.. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. పదేళ్ల ఎల్‌డిఎఫ్ అసమర్ధ పాలనకు ముగింపు పలకండి.. అవినీతి పాలనను అంతం చేయండి..…

సృజనాత్మకత మనిషి మనుగడకు మూలాధారం

– ‘మానేరు తీరం’ ఆవిష్కరణలో డాక్టర్ రఘురాం కరీంనగర్, ప్రజాతంత్ర, మార్చి 30: ఎన్ని కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఎదురైనా మనిషి మనుగడను సృజనాత్మకతే నిలబెడుతుందని ప్రముఖ వైద్యుడు దారం రఘురాం అన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత వారాల ఆనంద్ తెలుగులో రచించి తానే స్వయంగా ఆంగ్లంలోకి అనువదించిన మానేరు తీరం…

తాళ్ల పద్మావతి కాలేజీ డైరెక్టర్ చైతన్యకు డాక్టరేట్

హన్మకొండ, ప్రజాతంత్ర, మార్చి 30: హన్మకొండ జిల్లా కాజీపేటలోని తాళ్ల పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్(టీపీసీఈ), తాళ్ల పద్మావతి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ బి.చైతన్యకు డాక్టరేట్ (పిహెచ్‌డి) ప్రకటించారు. విజయవాడలోని కేఎలఈఎఫ్‌లో ‘ఐసోక్సజోల్, థయాజోల్, థయాడియాజోల్, ఐసాటిన్, బెంజిమిడజోల్ డెరివేటివ్‌ల సంశ్లేషణ, జీవసంబంధ స్క్రీనింగ’ అంశంపై చైతన్య థీసిస్ సమర్పించారు. కేఎల్ విశ్వవిద్యాలయం రసాయనశాస్త్ర…

అసెంబ్లీలో మైనింగ్‌ ‌లొల్లి

– అసెంబ్లీ, మండలిలో బిఆర్‌ఎస్‌ ‌సభ్యుల సస్పెన్షస్‌ – సభా సంఘం లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు .. – మంత్రి పొంగులేటి బర్తరఫ్‌కు డిమాండ్‌ హైదరాబాద్, ప్రజాతంత్ర,మార్చ్ 30: మైనింగ్‌ ‌విషయం రెండు రోజులుగా ఉభయ సభల్లో గొడ‌వ‌కు దారితీసింది. అధికార కాంగ్రెస్‌, ‌ప్రధాన ప్రతిపక్షమైన బిఆర్‌ఎస్‌ ‌నేతల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం…

క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌ ‌మొబైల్‌ ‌వాహనాలు

– జెండా ఊపి ప్రారంభించిన గవర్నర్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 30: క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌ ‌పరీక్షల మొబైల్‌ ‌వాహన సేవలను మెదక్‌ ‌ప్రజలు ఉపయోగించుకోవాలని తెలంగాణ గవర్నర్‌ ‌శివప్రతాప్‌ ‌శుక్లా కోరారు. మెదక్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజకవర్గ పరిధిలోని ప్రజల సౌకర్యార్థం భారత్‌ ‌డైనమిక్స్ ‌లిమిటెడ్‌ (‌బీడీఎల్‌) ‌సీఎస్‌ఆర్‌ ‌నిధులతో ఏర్పాటు చేసిన ప్రిలిమినరీ క్యాన్సర్‌ ‌స్క్రీనింగ్‌…

గాడి తప్పుతున్న అసెంబ్లీ సమావేశాలు !

రాష్ట్ర  అసెంబ్లీలో దూషణల పర్వం పరాకాష్ట దశను కూడా దాటి పోవడంతో తామెన్నుకున్న నాయకుల వ్యవహారశైలిని తెలంగాణ సమాజం యేవగించుకుంటోంది! బ‌డ్జెట్ సమావేశాల ప్రారంభంలో సభలో చర్చలు సజావుగా విషయావగాహనతో జరిగాయని భావిస్తున్నా, ఆదివారం శాసనసభలో జరిగిన సంఘటనలు, సభ్యుల మధ్య జరిగిన సంభాషణల తీరు సభ్య సమాజం తలదించుకునేదిగా ఉందనడంలో ఎంత మాత్రం సందేహం…