Day March 27, 2026

మార్చ్ , 2026

2026 మార్చ్ నెల లో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్నాయి. గల్ఫ్ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాల పై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతుంది. చమురు కోసం గల్ఫ్ దేశాల పై ఆధారపడ్డ మన దేశం గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా  ఇదే నెలలో దేశంలో…

కాంగ్రెస్ బలహీనతే రేవంత్ బలం

“జీవన్ రెడ్డి పాత తరం నాయకుడు. నిజాయితీపరునిగా, పోరాట యోధునిగా పేరుంది. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన నాయకుడు. నిజానికి జీవన్ 2019 మార్చిలో కరీంనగర్-మెదక్-నిజామాబాదు-ఆదిలాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతనే తిరిగి కాంగ్రెస్ బతికిబట్టకడుతుందన్న నమ్మకం ఏర్పడింది. ఆ ఊపులోనే 2019 మేలో జరిగిన లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ మూడు…

చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు షురూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: మొయినాబాద్ చిలుకూరు బాలాజీ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. వారం రోజులపాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ఆలయ అర్చకులు శుక్రవారం రాత్రి అంకురార్పణ చేశారు. ఆలయ ప్రధాన మండపంలో స్వామివారు, అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టించి బ్రహ్మోత్సవాల ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. మొదట సెల్వర్ కూత్తు నిర్వహించి.. వేద మంత్రోచ్చారణతో…

హైదరాబాద్ లో శ్రీరామ నవమి శోభాయాత్ర

– యాత్రను ప్రారంభించిన గవర్నర్ శుక్లా – బందోబస్తు పర్యవేక్షించిన సిపి సజ్జన్నార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27: హైదరాబాద్ నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రను గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. సీతారాంబాగ్ ఆలయం నుంచి సుల్తాన్ బజార్ లోని హనుమాన్ వ్యాయామశాల వరకు ఇది కొనసాగనుంది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడారు. ఏళ్లతరబడి నగరంలో…

ఇరాన్ పై దాడులు నిలిపివేయాలి

– దౌత్యమార్గాలరు కేంద్రం పరిశీలించాలి – జమ్మూకాశ్మీర్ సిఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్, మార్చి 27: ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయిల్ దాడులను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు మహమ్మద్ యూసుఫ్ తరిగమి తీవ్రంగా ఖండించారు. ఈ సంఘర్షణను తక్షణమే నిలిపివేసి దౌత్య మార్గాల్లో పరిష్కారం కనుగొనాలని వారు కేంద్ర…

శ్రీరామ పట్టాభిషేకం, శ్రీమద్రామాయణ ఫలశ్రుతి

“బ్రహ్మ నిర్మితమై, అనేక రత్నాలతో, తేజస్సుతో ప్రకాశిస్తూ, మనువు పూర్వం అభిషిక్తుడైన సమయంలో ధరించినదై, అది మొదలు వంశపారంపర్యంగా పట్టాభిషేక సమయంలో ధరించేదైన, వెలలేని మణులతో ప్రకాశిస్తున్న కిరీటాన్ని రత్న పీఠంమీద కూచున్న రామవిభుడి అంగీకారంతో వేదాధ్యయనపరులైన ఋత్విజులతో కలిసి వసిష్టుడు అలంకరించాడు. శత్రుఘ్నుడు శ్వేతఛ్చత్రం పట్టాడు. తెల్లటి చామరాన్ని సుగ్రీవుడు, మరొక చామరాన్ని విభీషణుడు…

సిఎం రేవంత్ సహా పలువురు స్టార్ కాంపెయినర్లు

– నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు న్యూఢిల్లీ, మార్చి 27: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రచారాన్ని విస్త్రతం చేస్తోంది. మూడు రాష్ట్రాలకు సంబంధించి స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విడుదల చేశారు. ఒక్కో రాష్ట్రానికి 40 మంది చొప్పున నియమించారు. కేరళ, అస్సాం, పుదుచ్చేరితోపాటు గోవాలోని పోండా ఉప…

కల్యాణంలో పాల్గొన్న‌ డీజీపీ దంపతులు

భద్రాచలం, ప్ర‌జాతంత్ర‌, మార్చి 27: భద్రాద్రి క్షేత్రంలో లోకపావనులైన సీతారాముల కళ్యాణ మహోత్సవం శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా అత్యంత వైభవంగా, కనుల పండువగా జరిగింది. ఈ వేడుకలో ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి దంపతులు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులతోపాటు రాష్ట్ర డీజీపీ బి.శివధర్ రెడ్డి తన సతీమణి హేమలతతో కలిసి పాల్గొన్నారు.…

కూకట్ పల్లిలో 352 కేజీల కుళ్లిన చికెన్

– సీజ్ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 27 : ప్రజారోగ్యానికి హాని కలిగించే విధంగా నిల్వ ఉంచిన కుళ్ళిన చికెన్ ను స్థానిక విక్రేతలకు సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం అరెస్ట్ చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు హెచ్-ఫాస్ట్ బృందం వెటర్నరీ ఆఫీసర్…