కాబూల్పై పాకిస్తాన్ వైమానిక దాడి
-400 మంది మృతి -250 మందికి గాయాలు – ఆయుధ డిపోపై దాడి చేశాం: పాక్ – ఇది అబద్ధమన్న తాలిబన్ ప్రభుత్వం ప్రజాతంత్ర ఇంటర్నెట్ డెస్క్, హైదరాబాద్, మార్చి 17: కాబూల్లోని ఒక డ్రగ్ రిహాబిలిటేషన్ సెంటర్ (మత్తుపదార్థాల విముక్తి పునరావాస కేంద్రం)పై పాకిస్తాన్ సోమవారం రాత్రి జరిపిన వైమానిక దాడిలో కనీసం 400…






