Day March 16, 2026

25 నుంచి అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్ షిప్ 

-హైద‌రాబాద్‌లో నిర్వ‌హ‌ణ‌ – డిజిపి శివధర్ రెడ్డి హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16 : హైదరాబాద్ వేదికగా ప్రతిష్ఠాత్మకమైన 74వ బి.ఎన్.మల్లిక్ మెమోరియల్ అఖిల భారత పోలీస్ ఫుట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీజీపీ బి.శివధర్ రెడ్డి వెల్లడించారు. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు…

నీటి విష‌యంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం

– మొద్దునిద్ర పోతున్న ప్ర‌భుత్వం – విప‌క్షంగా మేం నిల‌దీస్తే త‌ప్ప క‌ద‌లిక లేదు – రాష్ట్ర నీటి హక్కుల‌ను హ‌రించేందుకు ఏపీ ప‌క్కా స్కెచ్‌ – చంద్ర‌బాబుకు రాష్ట్రాన్ని రేవంత్ తాక‌ట్టు పెట్టారా? – ఏపీ ప్ర‌భుత్వం ట్రిబ్యున‌ల్‌ను ధిక్క‌రిస్తోంది – ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డ హ‌రీష్‌రావు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 16: సమైక్య రాష్ట్రంలో…

అవినీతి, అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు

– స్త్రీ నిధి కార్యకలాపాలపై మంత్రి సీతక్క సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: స్త్రీ నిధి రుణాలు, వసూళ్లలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క తీవ్రంగా హెచ్చరించారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు ముఖ్య వేదికగా నిలిచిన స్త్రీ నిధి సంస్థ కార్యకలాపాలపై సచివాలయంలో…

గవర్నర్ ప్రసంగం మనకు రోడ్ మ్యాప్

–  సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: గవర్నర్ ప్రసంగం మన ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ వంటిదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఇక గత ప్రభుత్వ వైఫల్యాలపై చర్చించాల్సిన సమయం అయిపోయిందంటూ మన భవిష్యత్ ప్రణాళికలు, ప్రజలకు ఏం చేయబోతున్నామనే దానిపై దృష్టిసారించాలని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులకు పిలుపునిచ్చారు. శాసనసభలోలోని సీఎల్పీ…

నందిని సిద్దారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు

– ‘అనిమేష’ (కొరోనా) 2020 కవితా సంపుటికి.. – ప్రకటించిన కేంద్ర సాహిత్య అకాడమి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : తెలంగాణ సాహిత్య అకాడమి తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు-2025ను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 24 భాషలలో అందించే ఈ పురస్కారానికి తెలుగు కవిత్వంలో ప్రముఖ విమర్శకుడు, కవి,…

ప్రాణాలు తీసిన చేపల వేట

– మూసీలో మునిగి ముగ్గురు యువకుల మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : చేపల వేటకు వెళ్లి ముగ్గురు యువకులు మృతిచెందిన ఘటన గండిపేట జలాశయం దిగువన ఉన్న మూసీ నది పరివాహక ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసులు, రెస్క్యూ టీం నదిలో గాలించి వారి మృతదేహాలను సోమవారం ఉదయం ఒడ్డుకు తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని ఇబ్రహీంబాగ్‌కు…

సైబర్ నేరగాళ్ల ఉచ్చులో వృద్ధురాలు

– నిర్మలా సీతారామన్ డీప్‌ఫేక్ ఫొటోలతో మోసం – ఏకంగా రూ.87.96 లక్షలు కొట్టేశారు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16: సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్ప్పుడు కొత్త ఎత్తులతో ప్రజల వద్ద నుండి డబ్బులు తస్కరిస్తున్నారు. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫొటోలు, వీడియోలనే వాడుకుంటూ కేటుగాళ్లు రెచ్చిపోయారు. డీప్ ఫేక్ సాంకేతికతతో  సృష్టించిన…

నార్సింగ్‌లో దారుణం

– ఆరేళ బాలికపై అత్యాచారం, హత్య హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 16 : హైదరాబాద్ నగరంలోని నార్సింగిలో ఓ కామాంధుడు ఆరేళ్ల బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. చాక్లెట్ ఇస్తానంటూ బాలికను నమ్మించి అత్యాచారం చేయడమేగాక ఆపై హత్య చేశాడు. తమ చిన్నారి ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకపోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్‌లో…

అభివృద్దిలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం

– ఆమేరకు బడ్జెట్ రూపకల్పన – తెలంగాణ రైజింగ్-2047 దిశగా అడుగులు – 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం – గ్లోబల్ సమ్మిట్‌తో రూ.5.72 లక్షల కోట్ల పెట్టుబడులు – హిల్ట్ పాలసీ ద్వారా పరిశ్రమల భూముల బదలాయింపు – మూసీ నది ప్రక్షాళనకు పథకాల రచన చేపట్టాం – ఐటీ ఎగుమతులు…