ఏసీబీ వలలో చిక్కిన ఏఆర్ ఎస్సైలు

– లక్ష లంచం తీసుకుంటుండగా పట్టివేత హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: సైబర్ క్రైం కేసులో అరెస్టు చేయకుండా ఉండడానికి ఫిర్యాదుదారుడు నుంచి లంచం తీసుకుంటూ ఇద్దరు ఆర్ఎస్సైలు ఏసీబీకి చిక్కారు. మల్కాగిజిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్ సైబర్క్రైం పోలీసు స్టేషన్కు చెందిన ఇద్దరు ఎస్సైలు ప్రమోద్ గౌడ్, జటావత్ బాబు నాయక్…






