Day March 5, 2026

మరోమారు సోనూసూద్ ఉదారత

– గల్ఫ్‌లో చిక్కుకున్న వారికి వసతి సౌకర్యం ఆఫర్ ముంబై, మార్చి 5: కరోనా కష్టకాలంలో నటుడు సోనూసూద్ దేశవ్యాప్తంగా ప్రజలను ముఖ్యంగా వలస కార్మికులకు అండగా నిలిచారు. ఎంతోమందికి ఉపాధి చూపించారు. విదేశాల్లో చిక్కుకున్న వారిని ప్రత్యేక విమానాల ద్వారా తమ ఇళ్లకు చేర్చారు. ఇలా ఆపదలో ఉన్న వారికి ’నేనున్నా’ అంటూ అండగా…

అంగరంగ వైభవంగా భట్టి కుమారుడి వివాహం

– నూతన వధూవరులకు గవర్నర్, సీఎంల ఆశీర్వాదం – ఖర్గే, డీకే, మంత్రులు, బీఆర్‌ఎస్ నేతలు, సినీ నటులు హాజరు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలోని జీఎంఆర్ ఎరేనాలో గురువారం జరిగిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్ద కుమారుడు సూర్య విక్రమాదిత్య- సాక్షిల వివాహ వేడుక అత్యంత వైభవంగా…

మనుసింఘ్వి, వేం నరేందర్ నామినేషన్ దాఖలు

– రాజ్యసభ అభ్యర్థులను అభినందించిన మంత్రి సీతక్క – సీఎం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీల హాజ‌రు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 5: తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ ‌మను సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్‌ ‌దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్‌రెడ్డికి నామినేషన్‌ ‌పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సీఎం…

ప్రత్యేక ఆకర్షణగా ‘పాదయాత్ర’ బంధువులు

– తనయుడి వివాహ వేదికపై ఆశీనులైన ఆదివాసీ మహిళలు – నాటి మిత్రుల‌కు కృత‌జ్ఞ‌త చూపిన డిప్యూటీ సీఎం భ‌ట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5 : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తనయుడు సూర్య విక్రమాదిత్య – సాక్షిల వివాహ వేడుకలో ఒక అపురూప ఘట్టం చోటుచేసుకుంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీల మధ్య…

గాంధీ సరోవర్ ప్రాజెక్టును ఆపండి

– కాంగ్రెస్ రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షికి విన్నపం – మూసీ జన్ ఆందోళన్ లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి ‘మూసీ జన్ ఆందోళన్ (ఎంజేఏ) తీవ్ర అభ్యంతరాలు, ఆందోళనలు వ్యక్తం చేస్తోంది. మూసీ నది, దాని ఒడ్డుకు సమీపంలో నివసించే ప్రజల హక్కుల కోసం పనిచేస్తున్న ఈ సంఘం…

రాష్ట్రంలో జ‌న‌గ‌ణ‌న తొలిద‌శ‌!

The first phase of cast census in telangana state!

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం త‌ర్వాత మొట్ట‌మొద‌టిసారి జ‌న‌గ‌ణ‌న తొలిద‌శ ఈ ఏడాది మే 11న ప్రారంభం కానుంది. ఈ ద‌శ‌లో  గృహాల వివ‌రాలు సేక‌రించి జాబితాను త‌యారుచేయ‌నున్నారు. ఈ గృహ జాబితా త‌యారీ కార్య‌క్ర‌మం (హెచ్ ఎల్‌ ఓ) 9వ‌ర‌కు కొన‌సాగనుంది. అయితే ఈ హెచ్‌ ఎల్ ఓ ప్రారంభానికి 15 రోజుల ముందు అంటే…

వెలుగుమట్ల వెలుగులు ఆర్పినదెవరు? ఎందుకు?

Land, Power, and Discontent in United Andhra Pradesh

“భూదాన భూములు దేశవ్యాప్తంగానూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అతి ఎక్కువగా అత్యంత దారుణమైన కబ్జాలకు, ఆక్రమణలకు, అన్యాక్రాంతానికి బలి అయిపోయాయి. ఎక్కడైనా భూదాన భూమి ఉందని తెలిస్తే చాలు, రాజకీయ నాయకులు, అధికారులు, సంపన్నులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కలిసి దాన్ని స్వాహా చేయడం ఎట్లా అని ఎత్తులకు పై ఎత్తులు వేశారు. భూములను ఆక్రమించారు.…