Day March 4, 2026

కేంద్ర జాబితాలో లేని 40 బీసీ కులాలు

– జనగణనలో వాటిని కూడా చేర్చేలా చూడాలి – సీఎస్‌ను కోరిన తెలంగాణ బీసీ కమిషన్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 4:  రాష్ట్రంలో జనగణన కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్‌ 9 ‌వరకు గృహాల నమోదు జరగనుంది. ఆ తర్వాత జనాభా గణన 2027 ఫిబ్రవరి 9 నుండి ఫిబ్రవరి 28 వరకు…

భార్య కాపురానికి రావడం లేద‌ని..

– పురుగుల మందు తాగి భర్త ఆత్మహత్య పెద్దపల్లి, ప్రజాతంత్ర, మార్చి 4: కమాన్‌పూర్‌ ‌మండలం పేరపల్లి గ్రామానికి చెందిన చెప్పాల దేవేందర్‌ (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి మంథని ప్రధాన రహదారిలో గల గుండారం గ్రామ శివారులోని పత్తి చేసులో ఈ దారుణానికి పాల్పడ్డాడు. పోలీసులు, కుటుంబ, సభ్యులు తెలిపిన…

శ్రీ‌లంక తీరంలో ఇరాన్‌ ‌నౌకపై దాడి

– 101 మంది గల్లంతైనట్లు సమాచారం కొలంబో, మార్చి 4: ఇజ్రాయెల్‌-అమెరికా కూటమి, ఇరాన్‌ ‌మధ్య యుద్ధంతో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ శ్రీలంక దక్షిణ తీరంలో ఇరాన్‌కు చెందిన నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 101 మంది గల్లంతయ్యారు. మరో 78 మంది గాయపడినట్టు శ్రీలంక నేవీ, రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు…

99 రోజులపాటు ‘ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక’

– జిల్లా కలెక్టర్లతో సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4:  మార్చి 6 నుంచి ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కె.రామకృష్ణారావు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.  ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో బుధ‌వారం సాయంత్రం…

14న రామస్వామి మోడల్ హౌసింగ్ కాలనీ ప్రారంభం

– తుది దశకు చేరుకున్న పనులు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 4: హుజుర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలోని రామస్వామి గుట్టవద్ద 110 ఎకరాలలో నిర్మించిన మోడల్ హౌసింగ్ కాలనీని ఈనెల 14న ప్రారంభించనున్నట్లు నీటిపారుదల, పౌర సరఫరాల శాU మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ హౌసింగ్…

46లక్షల మంది ఎస్‌హెచ్‌జీ మహిళల హెల్త్ ప్రొఫైల్ తయారీ

– అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 8 నుంచి స్క్రీనింగ్ – టీ డయాగ్నస్టిక్స్ ద్వారా ఒక్కొక్కరికి 30 రకాల పరీక్షలు – 99 రోజుల ప్రణాళిక కార్యక్రమాలపై మంత్రి దామోదర్ సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 4: రాష్ట్రవ్యాప్తంగా స్వయం సహాయక సంఘాల మహిళల హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని…

ప్రగతినగర్ ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం

– 22 షాపుల్లో ఫర్నిచర్, ముడిసరకు దగ్ధం – రూ.కోట్లలో నష్టం.. ఆవేదనలో వ్యాపారులు – షార్టు సర్క్యూటే కారణమని అనుమానం కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, మార్చి 4 : మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లిలో అర్థరాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఎందరో వ్యాపారులకు నష్టాన్ని మిగిల్చింది. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ కమాన్ వద్ద మంగళవారం రాత్రి…

రేవంత్‌కు పాల‌న చేత‌కావ‌డంలేదు

– ఎనిమిది నెల‌లకు మించి శాఖాధిప‌తులను వుంచ‌డంలేదు – త‌ర‌చుగా అధికార్ల మార్పుతో విద్యుత్‌ శాఖ అవినీత‌మ‌యం – యువ క‌లెక్ట‌ర్ల‌లో దెబ్బతింటున్న నైతిక స్థ‌యిర్యం – రిటైర్డ్ అధికారులను పొడిగించొద్దు – ఇంజినీరింగ్ శాఖ‌లో వీరివ‌ల్ల‌నే య‌ధేచ్ఛ‌గా అవినీతి – మాజీ మంత్రి హ‌రీష్‌రావు ఆరోప‌ణ‌లు హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, మార్చి 4: ఐఎఎస్, ఐపిఎస్…

హర్ముజ్‌ ‌జలసంధిలో సడలింపులు

– చైనా చమురు నౌకలకు ఇరాన్‌ అనుమతి టెహ్రాన్‌,‌ మార్చి 4: ఇజ్రాయెల్‌, అమెరికా దాడులతో ఇరాన్‌ ‌లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌ ‌కూడా ఇజ్రాయెల్‌పైన, పొరుగుదేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపైన దాడులు చేస్తున్నది. ఈ దాడులు, ప్రతి దాడులతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ క్రమంలో ఇరాన్‌.. ఇం‌ధ‌న సరఫరాలో ప్రపంచ…