Day March 3, 2026

మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు

– నలుగురు సిబ్బంది సస్పెన్షన్ మహబూబ్‌నగర్, ప్రజాతంత్ర, మార్చి 3: మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్‌లో మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై ప్రభుత్వం స్పందించింది. దీనిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ నాయకులు ఆందోళనలు చేపట్టడంతో రంగంలోకి దిగిన ప్రభుత్వం విచారణ జరిపింది. అనంతరం బాధ్యులైన నలుగురిని వైద్య, ఆరోగ్య శాఖ కమిషనర్…

ఆర్థిక రక్షణ కవచంలా బీమా పథకాలు

– మహిళా సంఘాలకు రూ.246 కోట్ల చెల్లింపు – బీమా భరోసాతో ధైర్యంగా వ్యాపార విస్తరణ – మహిళా సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: మహిళా స్వయం సహాయక సంఘాల(ఎస్‌హెచ్‌జీ) సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయని పంచాయతీరాజ్,…

ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకనుగుణంగా పనిచేియాలి

– కొత్తగా బాధ్యతలు చేపట్టిన కలెక్టర్లతో మంత్రి పొంగులేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వ ఆలోచనలు, ఆకాంక్షలకు అనుగుణంగా కలెక్టర్లు పనిచేయాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ఇటీవల జిల్లా కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టిన జోగులాంబ గద్వాల,…

యుద్దం వేళ ఇరాన్‌లో భూకంపం

టెహ్రాన్, మార్చి 3: ఇజ్రాయెల్, అమెరికాలు వైమానిక దాడులతో హడలెత్తిస్తున్న వేళ ఇరాన్‌ను భూకంపం కూడా వణికిస్తోంది. ఇరాన్‌లోని గెరాష్ ప్రాంతంలో 4.3 తీవ్రతతో భూకంపం సంభంచింది. గెరాష్ సమీప ప్రాంతంలో భూమికి పది కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం గురించి…

విద్యుత్‌ ‌వినియోగంలో అరుదైన మైలురాయి

– వేసవి ప్రారంభంలోనే 18,139 మెగావాట్ల  గరిష్ఠ విద్యుత్‌ ‌డిమాండ్‌ ‌- పటిష్ట విద్యుత్‌ ‌విధానం అవలంబించడంతోనే సాధ్యం హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: విద్యుత్ డిమాండ్‌ను నెరవేర్చే అంశంలో రాష్ట్రం మరోసారి తన ప్రగతిని చాటుకుంది. రాష్ట్ర విద్యుత్ సంస్థలు మంగళవారం ఉదయం 11:01 గంటలకు నమోదైన 18,139 మెగావాట్ల గరిష్ట విద్యుత్ డిమాండ్‌ను…

భారత్‌కు క్షేమంగా చేరుకున్న సింధు

– బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగిన స్టార్ షట్లర్ బెంగళూరు, మార్చి 3 : పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో దుబాయ్‌లో చిక్కుకుపోయిన భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎట్టకేలకు భారత్ చేరుకున్నారు. ఆమె మంగళవారం బెంగళూరు ఎయిర్‌పోర్టులో దిగారు. మంగళవారం నుంచి జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం గత వారం ఇంగ్లాండ్ బయల్దేరిన…

రాష్ట్ర హైకోర్టుకు బాంబు బెదిరింపు

– వారంలో ఇది రెండోసారి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు రావడంతో తీవ్ర కలకలం రేగింది. ప్రొటోకాల్ రిజిస్ట్రార్ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ పంపినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన సీఐఎసఎఫ్ అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. కోర్టు పరిసరాలను ఖాళీ చేయించి బాంబు స్క్వాడ్, క్లూస్…

రాష్ట్ర ఖజానా నిల్.. కాంగ్రెస్ నేత‌ల జేబులు ఫుల్

– అప్పు పైనే తెలంగాణ ఆధారం – ప్రతి పనికీ కేంద్ర రుణాల కోసం చూడ‌డ‌మే – ఖజానా ఖాళీ పేరుతో హామీలకు ఎగనామం – ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి – సీఎంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పూర్తిస్థాయి శ్వేతపత్రం…

ఉస్మానియా వర్సిటీలో హోలీ సంద‌డి

– యువతతో కలిసి పాల్గొన్న బీజేపీ చీఫ్‌ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో యువతతో కలిసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మంగళవారం హోలీని ఘనంగా జరుపుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువతలో సానుకూల చైతన్యాన్ని, సామూహిక భావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ హోలీ…