Day March 3, 2026

ఖమేనీ హత్య కోసం ఇజ్రాయిల్‌ ‌నిరంతర నిఘా

ఏఐ టూల్స్, అల్గారిథమ్స్‌ను ఉపయోగించినట్లు ప్రచారం ‌వాషింగ్టన్‌,‌మార్చి3:  ఆధునిక యుద్ధవిద్యలో ఇప్పుడు పక్కాగా సమాచార సేవకరణ, దానిని అమలు పర్చడంలో అమెరికా-ఇజ్రాయెల్‌ ‌విజయం సాధించాయని విదేవీ వార్తా సంస్థలు చెబుతున్నాయి. ముఖ్యంగా పక్కా ప్లాన్‌తో దాడుల్లో ఇరాన్‌ ‌సుప్రీంలీడర్‌ ‌ఖమేనీ అంతమొందించడం సంచలనం సృష్టించింది. ఖమేనీ ఎక్కడ ఉంటారు..? ఎవరిని కలుస్తున్నారు..? ఇతరులతో ఎలా కమ్యూనికేట్‌…

త్రిశంకు స్వ‌ర్గంలో ప్ర‌జ‌ల ర‌థం!!

టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు మొత్తం 21 డిమాండ్ల జాబితాను ప్ర‌భుత్వానికి అంద‌జేయ‌డం తాజా ప‌రిణామం. ముఖ్యంగా ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీల మేర‌కు త‌మ‌కు చెల్లించాల్సిన ఆర్థిక బ‌కాయిల చెల్లించాలన్న‌ది సిబ్బంది చేస్తున్న ప్ర‌ధాన డిమాండ్‌. గ‌త ఏడాది మొద‌ట్లో కూడా ఆర్టీసీ సిబ్బంది త‌మ డిమాండ్ల‌ను ప్ర‌భుత్వం ముందుకు తెచ్చి అమ‌లు చేయ‌క‌పోతే 2025…

చమురు గురించి ఆందోళన అవసరం లేదు

– ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధం – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 3: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారతదేశం అన్ని రకాల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. భారతదేశం రిఫైనరీ విషయంలో నాలుగో స్థానం, ఎగుమతుల విషయంలో…

పోడు భూముల్లో మొక్క‌లు నాటే య‌త్నం

– అట‌వీ అధికారుల‌ను అడ్డుకున్న గిరిజన రైతులు – మంత్రులు సీతక్క, సురేఖల మధ్య అంతర్గత పోరు ములుగు, ప్రజాతంత్ర ఫిబ్రవరి 3:ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన రైతులు పోడు చేసుకుంటున్న భూముల్లో మొక్కలు నాటేందుకు అటవీ అధికారులు ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి .మంగళవారం ఉదయం 10 గంటలకు తాడ్వాయి మండలం కాల్వపల్లి…

వెయ్యి కోట్ల వివాదం – బడ్జెట్‌లోపే శ్వేత పత్రానికి డిమాండ్‌

“విచిత్రమేమంటే రాష్ట్ర ప్రభుత్వ పాలనా విధానంపై కేరళ ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేయడం. తెలంగాణలో బుల్డోజర్‌ ‌రాజ్‌ ‌నడుస్తుందని పక్క రాష్ట్ర సిఎం పినరాయ్‌ ‌విజయ్‌ ‌కామెంట్‌ ‌చేశారు. ఖమ్మం జిల్లాలోని భూదాన్‌ ‌భూముల్లో నివసిస్తున్న మూడు వేలమందికి సంబంధించిన  700 ఇండ్లను నేలమట్టం చేయడంపైన ఆయన స్పందించారు. తెలంగాణలో తమ పాలన అద్భుతంగా ఉందంటూ…

అత్యంత ప్రాచీనమైనది హోలీ పర్వం

The most ancient festival is Holi.

హిందూ దేశంలో వివిధ ప్రాంతాలలో, వివిధ రకాలుగా మంటలు వేయడం ఆచరింప బడుతున్నా, తెలుగు నేలపై భోగి పండువకు, అలాగే హోలీ పండుగకు మంటలు వేయడం సాంప్రదాయంగా ఉంది. పరమ శివుని కోపాగ్నికి కాముడు భస్మం కావడానికి సూచన మేత్రమే కాక, “హోలిక” అనే రాక్షసి మంటల్లో కాలిపోయిన సంఘటనకు భూమికగా కూడా చెపుతుతారు. కొన్ని…

రాజ్యసభ రేస్‌లో నలుగురు బీసీ నేతలు

BRS has not done anything in last ten years mahes kumar goud

– ఒకరికా లేదా ఇద్దరికా అనేది రేపు తెలుస్తుంది: పిసిసి చీఫ్‌ ‌మహేష్‌ ‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి  3: రాజ్యసభ స్థానాలపై తెలంగాణ పీసీసీ చీఫ్‌ ‌మహేష్‌ ‌కుమార్‌ ‌గౌడ్‌ ‌కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఇక్క‌డ‌ మీడియాతో మాట్లాడుతూ సమర్థవంతమైన నలుగురు బీసీ నేతలు రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. రాష్ట్రం…

మన పరిస్థితులకు అవసరమైనవి స్వీకరించాలి

“బహిరంగ జీవితంలోకి వచ్చిన  ఉద్యమకారులు కూడా ఇలా ప్రజలను అనుసరించి సరికొత్త ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఇది ట్రాన్స్ ఫార్మేషన్ కాలం. ప్యారడైమ్ షిఫ్టు కాలం. వారి జీవితాలను ,వారు వారి అనుభవాలను పునరధ్యయనం చేసుకుంటారు. అందుకు వ్యవధినివ్వాలి. ఇలా అంతా అయిపోయింది అని అనుకోకూడదు. వారు మారుతారు. మన పరిస్థితులకు అవసరమైనది స్వీకరిస్తారు. భారత రాజ్యంగ…

అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ లో రంగ్-ఏ-అరణ్య వేడుకలు

అచ్చంపేట, ప్రజాతంత్ర, మార్చి 3: హోలీ పండుగ, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా అమ్రాబాద్ టైగర్ రిజర్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘రంగ్-ఏ-అరణ్య’ పేరిట అచ్చంపేట పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల్లో ప్రకృతి పట్ల ప్రేమను పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడమే ఈ…