Day February 4, 2026

కేఎల్ఎస్ఆర్ రేవంత్ బినామీ కంపెనీ

– ఈ కంపెనీకి వేల‌ కోట్లు దోచిపెడుతున్న రేవంత్‌ – కంపెనీ వ్య‌వ‌హారాల‌పై సుప్రీంకోర్టు నోటీసులు – దివాలా తీసిన కంపెనీతో వంద‌ల‌ కోట్ల లావాదేవీలేంటి? – వేల‌ కోట్ల కాంట్రాక్టులెట్లా ఇస్తారు? – కంపెనీపై స‌మ‌గ్ర విచార‌ణ జ‌ర‌పాలి – బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్‌ హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4:  రేవంత్…

అభివృద్ధి చేసి చూపించే బాధ్య‌త నాది

– కాంగ్రెస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించండి – ఏదులాపురంలో మంత్రి పొంగులేటి ప్ర‌చారం ఏదులాపురం, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్ర‌వ‌రి 4 : రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉంది.. మీ శ్రీనన్న మంత్రిగా కీలక స్థానంలో ఉన్నాడు.. మీ దీవెనలతో ఏదంటే అది చేయగలిగే శక్తి నాకు వచ్చింది.. ఇక అభివృద్ధి చేసి చూపిస్తా అని రెవెన్యూ, గృహ నిర్మాణ,…

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కు క్లీన్‌ ‌చిట్‌

-‌ పార్టీ మారిన దాఖలాలు లేవన్న స్పీకర్‌ -‌ స్పీకర్‌ ‌తీర్పును స్వాగతించిన సంజయ్‌ ‌- తాను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే ఉన్నాన‌ని వెల్లడి హైదరాబాద్‌ ,‌ప్రజాతంత్ర, ఫిబ్ర‌వ‌రి 4: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ ‌కుమార్‌కు అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌ ‌కుమార్‌  ‌క్లీన్‌చిట్‌ ఇచ్చారు. సంజయ్‌ ‌పార్టీ మారినట్లు ఆధారాలు లేవని, ఆయన్ను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేగానే…

రేవంత్ అమెరికా వెళ్తే శబ్ద కాలుష్యం తగ్గింది

– అక్కాచెల్లెళ్లకు కాంగ్రెస్ సర్కార్ రూ.60 వేలు బాకీ – బీజేపీకి 8మంది ఎంపీలున్నా బడ్జెట్‌లో రాష్ట్రానికి గుండు సున్నా – బీఆ ర్‌ఎస్ నేత హరీష్‌రావు నర్సాపూర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: కాంగ్రెస్ పార్టీ ఎన్నికలప్పుడు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చింది.. అధికారంలోకి వచ్చి 700 రోజులు…

వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహం

– తిరుగువారం రోజున కొనసాగిన రద్దీ మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: సమ్మక్క సారలమ్మ జాతర తిరుగువారం సందర్భంగా వన దేవతల సన్నిధిలో భక్త జనసందోహంతో బుధవారం కోలాహలంగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు మొదటగా జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించి వన దేవతలకు బంగారం, ఒడి బియ్యం సమర్పించి మొక్కులు…

ఫిలిం ఇండస్ట్రీకి కేంద్రంగా హైదరాబాద్

– సకల భాషల ఇండస్ట్రీ హైదరాబాద్‌కు వస్తే ఎందరికో ఉపాధి – ఫిలిం అవార్డుల జ్యూరీ సభ్యుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, దేశవ్యాప్తంగా ఫిలిం ఇండస్ట్రీకి హైదరాబాదును కేంద్రంగా చేయాలన్న ఆలోచనతో ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని డిప్యూటీ సీఎం భట్టి…

రూ.15 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జోన్ ఎస్‌ఈ

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, ఫిబ్రవరి4: ఏసీబీ అధికారుల వలలో మరో అవినీతి తిమింగలం పడింది. జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్‌ఈ చిన్నారెడ్డి రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. దీంతో జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు చేపట్టి రికార్డులు పరిశీలిస్తున్నారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఏసీబీ ఆరా తీస్తోంది. బిల్లులు మంజూరు…

కులాలవారీగా విద్యార్థుల సమాచారాన్ని అందించాలి

– అధికారులకు బీసీ కమిషన్ ఆదేశం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: వివిధ విద్యాసంస్థల్లోని విద్యార్థుల సమాచారాన్ని కులాల వారీగా సేకరించడంలో జాప్యం జరుగుతున్నందున ఈ విషయం ప్రాధాన్యతను గుర్తించి సమాచారం సేకరించి బీసీ కమిషన్‌కు అందించాలని కమిషన్ చైర్మన్ నిరంజన్ అధికారులను ఆదేశించారు. ఈ సమాచారం ఆధారంగా బీసీ విద్యార్థుల్లో ఏ కులానికి, ఏ…

స్పీక‌ర్ తీర్పుతో అపహాస్యమవుతోన్న ప్రజాస్వామ్యం

– ఫిరాయింపు ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలి – కేటీఆర్ అడ్డాపెట్టి డబ్బులు పంచుతున్నారట – కేంద్ర నిధులు మింగి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరు – కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద నయా పైసా లేదు – అందుకే 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు – కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సిరిసిల్ల, ప్రజాతంత్ర,…