పాలమూరు గడ్డ.. బీజేపీ అడ్డా

– మహబూబ్నగర్ సభలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మహబూబ్నగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 4: బీజేపీకి పాలమూరుతో అవినాభావ సంబంధం ఉందని, పాలమూరు గడ్డ బీజేపీ అడ్డా. కాషాయ జెండా… పాలమూరు అండ. అని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబిన్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ గడ్డమీద పాలమూరులోని…








