Day February 3, 2026

విష ప్రచారం చేసినా జాతర విజయవంతం

– మేడారం జాతరపై మంత్రి సీతక్క చిట్‌చాట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేడారం జాతర విజయవంతం అయ్యిందని, జాతర పనులు, గుడి పనులు సజావుగా జరిగాయని పంచాయతీరాజ్ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు. సచివాలయంలో మంగళవారం ఆమె చిట్‌చాట్ మాట్లాడుతూ కొంతమంది జాతరపై, ఏర్పాట్లపై విష…

ఏడాది చివరికి ఎయిమ్స్ పూర్తి

– జనవరి 1 నుంచే ఎమర్జెన్సీ సేవలు ప్రారంభం – రోగులు, వారి సహాయకుల కోసం ‘అమృత్ నివాసం’ – పనుల పురోగతిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమీక్ష హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ఈ ఏడాది చివరి నాటికి బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్‌ను పూర్తిచేయాలని నిర్ణయించామని కేంద్ర బొగ్గు, గనుల శాఖ…

ఓర్పు వ‌హించాం.. సాధించాం

– అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ప్రధాని మోదీ – ఎన్డీయే సమావేశంలో మోదీని సన్మానించిన ఎంపీలు న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: భారత్‌పై అమెరికా విధించిన సుంకాలపై ఎన్ని విమర్శలు వచ్చినా ఇంతకాలం సహనంగా ఉన్నందువల్లనే అమెరికాతో వాణిజ్య ఒప్పందం మనకు అనుకూలంగా మారిందని ప్రధాని మోడీ అన్నారు. ఇది ఓ చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఎన్ని…

మాజీ ఎమ్మెల్యే చందుపట్ల మృతి విచారకరం

– ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు సంతాపం మంథని, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి (1994-1999) మరణం విచారకరమని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. గ్రామ సర్పంచిగా, ఎంపీపీగా, శాసనసభ్యునిగా ఆయన మంథని నియోజకవర్గానికి ఎనలేని సేవలు చేశారని కొనియాడారు. వారి ఆత్మకు…

రైతుల విజయాలపై ప్రదర్శనలు రూపొందించాలి

– ‘రైతు నేస్తం’లో అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం – రైతులతో ముఖాముఖి ముచ్చటించిన మంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమంలో రైతుల అవసరాల మేరకు అంశాలను ముందుగానే నిర్ణయించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. నిర్ణయించిన అంశాలకనుగుణంగా రైతుల అనుభవాలు, విజయ…

సుస్థిర అభివృద్ధిని కాంక్షించే కేంద్ర బడ్జెట్

– వికసిత్ భారత్ లక్ష్య సిద్ధికి ప్రయోజనకారి – తెలంగాణ అభివృద్ధికి ఢోకా లేదు – ‘ఉపాధి హామీ’కి పెరిగిన కేటాయింపులు – ఏ రాష్ట్రానికి లేనివిధంగా తెలంగాణకు రైల్వే ప్రాజెక్టులు – డేటా సెంటర్లలో వసతుల కల్పనకు మద్దతు – నైనీ బ్లాక్ టెండర్లలో రెండు వర్గాలుగా రాష్ట్ర మంత్రులు – మీడియా సమావేశంలో…

అప్పుడు అరాచకం.. ఇప్పుడు ఆరాటం

– గత పాలకుల నిర్లక్ష్యంపై మంత్రి పొంగులేటి నిప్పులు – పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి ఇందిరమ్మ ఇళ్లు కట్టించే బాధ్యత నాదే – ఏదులాపురం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం ఏదులాపురం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: గత పాలకులు పేదల సొంతింటి కలను పదేళ్లపాటు నిర్లక్ష్యం చేశారని, ఆనాడు అర్హులైన వారికి స్థలాలు ఇవ్వకుండా…

నిరుద్యోగుల ఉసురు తగలడం ఖాయం

– రాష్ట్రంలో రిక్రూట్‌మెంట్ జీరో – సీఎం.. ముక్కు నేలకు రాసినా నిరుద్యోగులు క్షమించరు – ప్రభుత్వానికి కేటీఆర్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలని ఇచ్చిన గ్యారెంటీ నుంచి ముఖం చాటేసిన ముఖ్యమంత్రిని చూసి నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నదని బీఆరఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.…