Day February 3, 2026

మొగిలిపేటలో అదుపుతప్పి ట్రాక్టర్ బోల్తా

– నలుగురు మహిళా కూలీల దుర్మరణం జగిత్యాల, ప్రజాతంత్ర, జనవరి 3 జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో నలుగురు వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మంగళవారం రాత్రి జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో ఈ…

గురుకులాలను గాలికొదిలేశారు

– ఇంటర్ విద్యార్థినికి పాముకాటు – మృత్యువుతో పోరాడుతున్న అశ్మిత – ఆమెకు మెరుగైన వైద్యం అందించాలి – బీఆర్ఎస్ నేత హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: రేవంత్ రెడ్డి గారు, మీ పాలనలో గురుకులాలు విద్యా నిలయా లా.. లేక విషసర్పాలకు ఆవాసాలా? అంటూ బీఆర్ఎస్ నేత హరీష్రావు ప్రశ్నిం చారు.…

పేదలకు అండగా కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం

-అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం -ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ‌కరీంనగర్‌,‌ప్రజాతంత్రర, ఫిబ్రవరి 3: గత ప్రభుత్వం పదేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కాంగ్రెస్‌ ‌వచ్చిన తరువాత పేదలకు ఇందిరమ్మ ఇళ్లతో భరోసా కల్పించిందని అన్నారు. అర్ములైన వారందరికీ ఇళ్లు కట్టిస్తామని…

దేశ గోప్యతను అడ్డుకోలేరు

– వాట్సాప్‌ ‌ప్రైవసీ పాలసీపై విచారణ – ఇక్కడి చట్టాలను గౌరవించకుంటే వెళ్లిపోండి – మెటా సంస్థ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం న్యూదిల్లీ, ఫిబ్ర‌వ‌రి 3:  ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సప్‌ ‌మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క అంకెను…

కరీంనగర్‌లో బీజేపీ టార్గెట్ 50 సీట్లు

– కాంగ్రెస్, బీఆరఎస్‌లకు సింగిల్ డిజిట్ సీట్లే – మూడో స్థానం కోసమే పోటీపడుతున్నాయి – మజ్లిస్‌కు వాటికంటే ఎక్కువ సీట్లు వచ్చేట్లున్నాయి – మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగించండి – కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు సింగిల్ డిజిట్ సీట్లకే పరిమితం…

ముగిసిన నామినేషన్ల ఉపసంహరణలు

– బరిలో 615 మంది అభ్యర్థులు – సూర్యాపేట జిల్లావ్యాప్తంగా వేడెక్కనున్న రాజకీయాలు సూర్యాపేట, ప్రజాతంత్ర | ఫిబ్రవరి 3 : మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారంతో ముగిసింది. ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు కొనసాగిన ఉపసంహరణ అనంతరం జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు మున్సిపాలిటీల్లోని 141 వార్డులకు గాను…

రష్యా నుంచి చమురు కొనుగోళ్లు త‌గ్గిస్తామ‌న్న భార‌త్‌

– ఆమేర‌కు హామీ ఇచ్చింది – అందుకే ట్రేడ్‌ ‌డీల్‌ ‌కు అంగీకరించాం – అమెరికా సెనెటర్‌ ‌లిండ్సే గ్రాహమ్‌ ‌వెల్లడి న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: భారత్‌, అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుద‌ర‌డంపై అటు అమెరికా, ఇటు ఆసియా రాజకీయ, వాణిజ్య వ్యవహారాల పరిశీలకులు, ప్రజాప్రతినిధులు కీలకమైన విశ్లేషణలు చేశారు. రష్యా నుంచి ఆయిల్‌…

చమురు దిగుమతులపై చర్చ జరగలేదు

– భారత్‌.. మాకు వ్యూహాత్మక భాగస్వామి – చమురు కొనుగోలు నిలిపివేస్తారన్నది అవాస్తవం – ‌ట్రంప్‌ ‌వ్యాఖ్యలపై స్పందించిన రష్యా న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: అమెరికాతో భారత వాణిజ్య ఒప్పందం వేళ రష్యా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ ‌చేసిన వ్యాఖ్యలపై రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌ ‌స్పందించింది. రష్యా…

తెలంగాణలో దడ పుట్టిస్తున్న టైఫాయిడ్‌

-202 ‌మరణాలతో తెలంగాణ రెండో స్థానం -దేశ వ్యాప్తంగా మొత్తం 1,075 మంది మృతి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఫిబ్రవరి 3: టైఫాయిడ్‌ ‌మరణాల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉండటం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దేశంలో టైఫాయిడ్‌తో ప్రాణాలు విడిచే ప్రతీ ఐదుగురిలో ఒకరు తెలంగాణకు చెందిన వారు అని ఆ నివేదిక వెల్లడించింది.…