Day November 10, 2025

ఔషధ తయారీలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలు త‌ప్ప‌నిస‌రి

– కోల్డ్ ‌రిఫ్‌ ‌మరణాలతో కేంద్రం అప్రమత్తం – తయారీ కంపెనీలకు అల్టిమేటమ్‌ ‌న్యూదిల్లీ,నవంబర్‌10: ‌జనవరి ఒకటి నాటికి అంతర్జాతీయ ప్రమాణాలు పాటించాలని ఔషధ తయారీ సంస్థలను కేంద్రం ఆదేశించింది.ఔషధ తయారీసంస్థలు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నట్లు నిర్ధరించుకోవాలి. ‘కోల్డ్‌రిఫ్‌’ ‌దగ్గు మందు వల్ల మధ్యప్రదేశ్‌లో 20 మందికి…

అందెశ్రీ మృతితో రేబర్తిలో విషాదఛాయలు

– తమ అనుబంధాన్ని గుర్తు చేసుకున్న గ్రామస్థులు సిద్దిపేట,ప్రజాతంత్ర,నవంబర్‌10:‌రాష్ట్ర గీత రచయిత, ప్రజా కవి, గాయకుడు డాక్టర్‌ అం‌దెశ్రీ గుండెపోటుతో  సోమవారం మృతి చెందాడు. అందెశ్రీ మృతితో ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఉమ్మడి వరంగల్‌ ‌జిల్లాలోని రేబర్తి గ్రామానికి చెందిన అందే బొడ్డయ్య, ఎల్లమ్మ దంపతులకు…

బీహార్‌లో రేపు రెండో దశ ఎన్నికలు

– 122 స్థానాలకు పోలింగ్‌ పాట్నా, నవంబర్‌ 10: ‌బీహార్‌లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. మొదటి దశలో 121 స్థానాల్లో పోలింగ్‌ ‌జరుగగా.. మిగిలిన 122 స్థానాలకు రెండో దశలో పోలింగ్‌ ‌నిర్వహించనున్నారు. ఈ దశలో మొత్తం 1302 మంది అభ్యర్థులు తమ భవితవ్యాన్ని పరీక్షించుకోనున్నారు. సుమారుగా 4 కోట్ల…

ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారం

– గడువులోగా విచారించని స్పీకర్‌ ‌- మరోమారు సుప్రీం కోర్టు గడప తొక్కిన బిఆర్‌ఎస్‌ న్యూదిల్లీ,నవంబర్‌10:‌తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్‌ ‌దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ ఈ ‌పిటిషన్‌ ‌దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను…

గ్రూప్‌-3 అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌

-‌ రేప‌టి నుంచి తెలుగు వర్సిటీలో ప్రక్రియ హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,నవంబర్‌10: ‌గ్రూప్‌-3 ‌పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల ధ్రువపత్రాలను టీజీపీఎస్సీ పరిశీలించనుంది. మంగళవారం నుంచి హైదరాబాద్‌ ‌నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్‌ ‌వెరిఫికేషన్‌ ‌నిర్వహించనుంది. ఈ పక్రియ నవంబర్‌ 26 ‌వరకు కొనసాగనుంది. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీశీలన…

డీప్‌ఫేక్‌ ‌సమస్యలపై సిజెఐ ఆందోళన

– అప్రమత్తంగా ఉండాలని న్యాయవాదులకు హెచ్చరిక న్యూదిల్లీ, నవంబర్‌ 10: ఆధునిక సాంకేతిక యుగంలో చాలా మంది డీప్‌ఫేక్‌ ‌సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాయిస్‌ ‌క్లోనింగ్‌, ‌డీప్‌ఫేక్‌, ‌చాట్‌బాట్‌ ‌ఫిషింగ్‌ ‌వంటి టూల్స్, ‌యాప్స్‌ను ఉపయోగించి దీని ద్వారా సైబర్‌ ‌నేరగాళ్లు తేలికగా మోసాలకు పాల్పడుతున్నారు. ఈ డీప్‌ఫేక్‌ ‌ఫొటోలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌బి.ఆర్‌.…

సొనాటైప్‌ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ ప్రారంభం

– మరో అగ్రశ్రేణి టెక్‌ కంపెనీ జీసీసీ స్థాపనకు హైదరాబాద్‌ ఎంపిక‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: ప్రపంచ ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్‌ సప్లై చైన్‌ సెక్యూరిటీ కంపెనీ సొనాటైప్‌ హైదరాబాద్‌లో తన గ్లోబల్‌ కెపబిలిటీ సెంటర్‌(జీసీసీ)ను ప్రారంభించింది. సోమవారం జరిగిన ఈ కార్యక్రమానికి ఐటీ, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ సంజయ్‌ కుమార్‌ హాజరయ్యారు.…

దిల్లీ సమీపంలో భారీగా ఆయుధాల స్వాధీనం

– 2,900 కిలోల ఐఈడీ తయారీ పదార్థాల స్వాధీనం – హర్యానాతో కలిసి కాశ్మీర్‌ ‌పోలీసుల ఆపరేషన్‌ ‌- పలువురు ఉగ్రవాదుల అరెస్ట్..‌ వారిలో నలుగురు డాక్టర్లు న్యూదిల్లీ,నవంబర్‌10: ‌దేశ రాజధాని దిల్లీ సమీపంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఆయుధాలు భారీఎత్తున లభ్యమయ్యాయి. హరియాణాలోని ఫరిదాబాద్‌లో 350 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ ‌సంబంధిత పేలుడు పదార్థాలు, ఒక…

విద్యా రంగానికి మౌలానా ఆజాద్‌ సేవలు ఎన‌లేనివి

CM Revanth Reddy

– ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, నవంబర్‌ 10: స్వతంత్ర భారత దేశ తొలి విద్యా శాఖ మంత్రిగా పని చేసి దేశ విద్యా రంగానికి పునాదులు వేసిన ఘనత మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కే దక్కుతుందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి కొనియాడారు. ఆజాద్‌ జయంతి (జాతీయ విద్యా దినోత్సవం, మైనారిటీ సంక్షేమ దినోత్సవం)…

You cannot copy content of this page