Day October 20, 2025

కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్!

నిజామాబాద్, ప్రజాతంత్ర : నిజామాబాద్‌ కానిస్టేబుల్‌ ప్రమోద్‌ హత్య కేసులో సంచలనం చోటుచేసుకుంది. హత్య కేసులో నిందితుడుగా ఉన్న రియాజ్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆదివారం సారంగాపూర్‌ దగ్గర పట్టుబడిన రియాజ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వైద్యపరీక్షల కోసం హాస్పిటల్‌కు తరలించారు.అయితే హాస్పిటల్‌ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న రియాజ్ కానిస్టేబుల్ నుంచి…

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు

దీపం ఇంటికి వెలుగునిస్తుంది .. మానవత్వం ఆరోగ్యకర సమాజానికి వెలుగునిస్తుంది ద్వేషాన్ని విడనాడుదాం..సోదరభావాన్ని చాటిచెప్పుదాం దీపావళి శుభాకాంక్షలు.. -ప్రజాతంత్ర