సిఎం కేసీఆర్‌ ‌జిల్లాల పర్యటనలు

అక్టోబర్‌ 16 ‌నాడు జనగామ, భువనగిరి నియోజకవర్గాల కేంద్రాల్లో బహిరంగ సభలు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో బహిరంగ సభలు. అక్టోబర్‌ 18‌న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో, అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌ ‌నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభలలో సిఎం పాల్గొంటారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *