ఆమనగల్లు, ప్రజాతంత్ర ఆగస్ట్ 26 : వాసుదేవపూర్ గ్రామం సర్పంచ్ పాత్లావత్ చాంది మృతి చెందిన విషయం తెలుసుకున్న జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి చాంది పార్థివ దేహాన్ని నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో పాటు గ్రామపెద్దలు బిజెపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



