శేరిలింగంపల్లి బహిరంగ సభకు హైదర్ నగర్ నుండి  భారీగా తరలి వెళ్లిన నాయకులు కార్యకర్తలు

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, నవంబర్ 27: ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శేరిలింగంపల్లి లో నిర్వహించిన బహిరంగ సభకు హైదర్ నగర్ నుండి సిద్ధం శ్రీకాంత్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సిద్ధం శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ అత్యధిక మెజార్టీతో గెలిచి ప్రభంజనం సృష్టించబోతున్నారన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *