ముస్లిం మసీదు కమిటీ సదర్ అధ్యక్షుడిగా అలీం

జగదేవపూర్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 5: జగదేవపూర్ మండల కేంద్రంలోని ముస్లిం మైనారిటీ మసీదు కమిటీ సదర్  ఎండి.అలిo ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.వీరితో పాటుగా కమిటీ సభ్యులు హబ్బు సైకిల్ జాంగిర్ హజ్జం, ముస్లిం మైనారిటీకుల పెద్దలు పాషా జాంగిర్,కాజా పాషా, బషీర్ జాంగిర్ అహ్మద్ అబ్దుల్ ఆజాద్ తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *