భీ ఫాం అందుకున్న ఎల్. బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ఎల్బీనగర్  ఎమ్మెల్యేగా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  భీ ఫాం పొందారు. ఈ మేరకు ప్రగతిభవన్లో  సీఎం కెసిఆర్ చేతుల మీదుగా  బీఫామ్ అందుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *