ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి భీ ఫాం పొందారు. ఈ మేరకు ప్రగతిభవన్లో సీఎం కెసిఆర్ చేతుల మీదుగా బీఫామ్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
భీ ఫాం అందుకున్న ఎల్. బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి




