జెపిఆర్ ని సత్కరించిన శంకర్ యాదవ్

వనస్థలిపురం, ప్రజాతంత్ర, జూలై 23 : బోనాల సందర్భంగా ఆదివారం సరూర్ నగర్ లో జరిగిన కార్యక్రమంలో పిసిసి డెలిగేట్ జెక్కిడి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరూర్ నగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ యాదవ్ జెపిఆర్ ను ఘనంగా సత్కరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *