ఆమనగల్లు ఎక్సైజ్ సీఐను సన్మానించిన జడ్పిటిసి

ఆమనగల్లు ప్రజాతంత్ర సెప్టెంబర్ 13 : ఆమనగల్లు ఎక్సైజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్ ను కడ్తాల్ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్, ఆమనగల్ సింగల్ విండో చైర్మన్ గంప వెంకటేష్ గుప్తా, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు జోగు వీరయ్య, ఆమనగల్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్ లాయఖ్ అలీ, చరికొండ సర్పంచ్ భర్త లాల్ కోట నరసింహలు ఎక్సైజ్ కార్యాలయంలో శాలువలతో ఘనంగా సన్మానించారు. ఇటీవల సీఐగా బాధ్యతలు చేపట్టిన బద్యా నాథ్ చౌహన్ ను పలువురు నాయకులు సన్మానించిన వారిలో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *