మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొందరు తెలుగు రచయిత్రుల అభిప్రాయాలు తీసుకున్నాము. ఇందుకోసం- ‘అంతర్జాతీయ మహిళా దశాబ్ది ప్రకటించి యాభై ఏళ్ళు దాటిపోయింది. తెలుగు సాహిత్యం స్త్రీవాద చైతన్యాన్ని కొనసాగిస్తూ వచ్చి ఇపుడు ఏ దశ వద్ద ఉంది?’ అన్న ప్రశ్నని వారికి ఇచ్చాము. తమ తమ సాహిత్య, సామాజిక అనుభవసారంగా వారిచ్చిన స్పందనలు శోభ పాఠకుల కోసం.
కె ఎన్ మల్లీశ్వరి





