సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ప్రసాద్ కుమార్ లకు శుభాకాంక్షల వెల్లువ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, డిసెంబర్ 14: సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ ల ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధిలో సాగుతూ ఆదర్శంగా నిలవనుందని మాజీ ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాజీ గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డిలు పేర్కొన్నారు. గురువారం వికారాబాద్ జిల్లా కు చెందిన సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్…
