సాంప్రదాయాలకు ప్రతీక బోనాల పండుగ : బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్
పటాన్ చెరు, ప్రజాతంత్ర, జూలై 18: గ్రామాల్లో జరుపుకునే బోనాల ఊరేగింపు ప్రజలందరిని సుఖ సంతోషాలతో చూడాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నీలం మధు ముదిరాజ్ కోరారు. పటాన్ చెరు నియోజకవర్గం తెల్లాపుర్ మున్సిపాలిటీ పరిధి కొమరంభీమ్ ఇంద్రనగర్ కాలనీలో ఘనంగా నిర్వహిస్తున్న బోనాల జాతరలో నీలం మధు ముదిరాజ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.…
