సబితా ఇంద్రారెడ్డిపై పారిజాత అసత్య ఆరోపణలు చేయడం సరికాదు

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 2: మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డికి సరికాదని బిఏంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాం రెడ్డి హితవు పలికారు. గురువారం బడంగ్ పేట్ పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో రామిడి రాం రెడ్డి బిఅర్ఎస్ నాయకులతో…
