సబితమ్మకు ఓటు వేయాలని ఆర్కేపురంలో బిఆర్ఎస్ నేతల ఇంటింటి ప్రచారం

మహేశ్వరం, ప్రజాతంత్ర నవంబర్ 9: నియోజకవర్గాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న మహేశ్వరం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, మంత్రి పట్లోళ్ళ సబితా ఇంద్రారెడ్డికి ఓటు వేసి, భారీ మెజారిటీతో గెలిపించాలని అర్కేపురం బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లీక్కి ఊర్మిళ రెడ్డి కోరారు. గురువారం ఆర్కేపురం డివిజన్ లో ఊర్మిళ రెడ్డి పలువురు, బిఆర్ఎస్ మహిళా…
