విద్యార్థులు ఇష్టపడి చదువుకోవాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర డిసెంబర్ 19 : విద్యార్థినీ విద్యార్థులు ప్రతి పోటీ పరీక్షలను కష్టం అనుకోకుండా ఇష్టపడి చదువుకోవాలని ఆమనగల్లు సిఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం జ్ఞాన వాహిని ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆమనగల్లు, మాడుగుల, తలకొండపల్లి, కడ్తాల మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 8, 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు…
